రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ అన్నారు. ఆదివారం అత్తాపూర్ బీసీ హాస్టల్ను ఆయన సందర్శించి మాట్
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ డిమాండ్ చేశాయి. అధికారం చేపట�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన నాణ్యతతో కూడిన భోజనం అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. కొండమల్లేపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ సాంఘిక సం�
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. విద్యార్థులకు రుచికరంగా తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. కారేపల్లి మండలంలో శుక్రవారం పర్యటించిన ఆమె..
ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థులు మృతి చెందడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. జనగామలోని ఆర్టీసీ చౌరస్తా, భూపాలపల్లిల�
ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమని, మెనూ ప్రకారం వడ్డించాలని నినాదాలు �
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్వానంగా ఉన్న మధ్యాహ్న భోజనం అమలు తీరు, విద్యార్థిని శైలజ మరణం, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థ
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 164 ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీ వసతి గృహా�
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి భవి�
విద్యార్థులకు చదువుతోపాటు ఆకలి కేకలు లేకుండా చేసేందుకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ఒక్కరోజు మ�
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని ఎస్టీ వెల్ఫేర్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ హెచ్చరించారు. మండలంలోని అవంతీపురం గిరిజన గురుకుల పాఠశాలను శనివారం ఆయన సందర్శి
నాణ్యమైన వం ట పదార్థాలు వాడి విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సిద్దిపేట కలెక్ట ర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎ న్సాన్పల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలి