వైఎస్ జగన్ను కలిసిన పీవీ సింధు | టోక్యో ఒలింపియన్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం దుర్గమ్మ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు, క్రీడాకారులు ఇంటి వద్ద సందడే సందడి ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు సిద్ధమన్న సింధు తెలంగాణ సర్కారుకు ప్రత్యేక కృతజ్ఞతలు సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): టోక్యో ఒలింపిక్స్
టోక్యో కాంస్య పతక విజేత పీవీ సింధు హైదరాబాద్లో ఘన స్వాగతం హైదరాబాద్, ఆట ప్రతినిధి, శంషాబాద్: వరుస ఒలింపిక్స్లో పతకాలు గెలువడం చాలా గర్వంగా ఉందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. రియోలో రజతం �
అత్యుత్తమ ఒలింపియన్లలో ఆమె ఒకరు కేంద్ర క్రీడా మంత్రి ఠాకూర్ ప్రశంసలు స్టార్ షట్లర్కు ఘన స్వాగతం న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో సత్తాచాటిన స్టార్ షట్లర్ పీవీ సింధును
ఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ పీవీ సింధును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఘనంగా సన్మానించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్
ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ) మంగళవారం టోక్యో నుంచి ఢిల్లీ చేరుకుంది. కోచ్ పార్క్తో కలిసి ఆమె ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగ�
PV Sindhu Caste : సాధారణంగా ఒక దేశం ఆటగాడు ఒలింపిక్స్లో ఆడటానికి వెళ్లినప్పుడు.. ప్రజలు అతడు గెల్చిన పతకం గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ, గూగుల్ ట్రెండ్స్ను పరిశీలిస్తే ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారతీయ ఆట�
ఒలింపిక్స్లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు(PV Sindhu) విజయంలో ఆమె కోచ్ పార్క్ టై-సాంగ్ పాత్ర మరువలేనిది. ఒక రోజు ముందే సెమీఫైనల్లో ఓడి మానసికంగా కుంగిపోయిన ఆమెను.. తిరిగి బ్రాంజ్ మెడల్