ప్రతిభ ఉన్న వారిని మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుని చిరు తన ఇంట్లో సత్కరి
ఒలంపిక్ విజేత పీవీ సింధు పిలుపు హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : సకాలంలో పన్నులు చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ విజేత పీవీ సింధు పేర్కొన్నారు. పన్నులతోనే ద�
శంషాబాద్ రూరల్, ఆగస్టు 25 : శంషాబాద్ మండలంలోని నర్కూడ అమ్మపల్లి (సీతారామచంద్రస్వామి) దేవాలయాన్ని బుధవారం సాయంత్రం ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెక�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా), సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక అథ్లెటిక్స్ మీట్ శనివారం అట్టహాసంగా ముగిసాయి. హకీంపేటలోని నీసా అకాడమీలో మూడు రోజుల పాటు జ
టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోతోకాంస్య పతక పోరులో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస స
ఒలింపిక్ పతక వీరులతో ప్రధాని మోదీ ముచ్చట్లు న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఒలింపిక్ పతక వీరులకు ప్రధాని మోదీ సోమవారం ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆ�
ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ).. తన జీవితంలో ధ్యానం తీసుకొచ్చిన మార్పు గురించి చెప్పింది.
మణికొండ : టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్రీడలో అత్యంత నైపుణ్యతను కనబర్చి దేశానికి కాంస్య పతకాన్ని అందించిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధూను ఆదివారం ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, సినీ నటుడు శివారె