టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోతోకాంస్య పతక పోరులో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస స
ఒలింపిక్ పతక వీరులతో ప్రధాని మోదీ ముచ్చట్లు న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఒలింపిక్ పతక వీరులకు ప్రధాని మోదీ సోమవారం ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆ�
ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ).. తన జీవితంలో ధ్యానం తీసుకొచ్చిన మార్పు గురించి చెప్పింది.
మణికొండ : టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్రీడలో అత్యంత నైపుణ్యతను కనబర్చి దేశానికి కాంస్య పతకాన్ని అందించిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధూను ఆదివారం ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, సినీ నటుడు శివారె
వైఎస్ జగన్ను కలిసిన పీవీ సింధు | టోక్యో ఒలింపియన్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం దుర్గమ్మ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు, క్రీడాకారులు ఇంటి వద్ద సందడే సందడి ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు సిద్ధమన్న సింధు తెలంగాణ సర్కారుకు ప్రత్యేక కృతజ్ఞతలు సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): టోక్యో ఒలింపిక్స్
టోక్యో కాంస్య పతక విజేత పీవీ సింధు హైదరాబాద్లో ఘన స్వాగతం హైదరాబాద్, ఆట ప్రతినిధి, శంషాబాద్: వరుస ఒలింపిక్స్లో పతకాలు గెలువడం చాలా గర్వంగా ఉందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. రియోలో రజతం �