వరుసగా రెండో ఒలింపిక్స్లో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu). ఆమె బ్రాంజ్ మెడల్ గెలిచినప్పటి నుంచీ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మహీంద్ర�
ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోపై గెలిచి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన సి
ఒలింపిక్స్లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డుబింగ్ జియావోపై గెలుపు స్వర్ణ సౌరభాలకు దూరమైనా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. కాంస్య కాంతులు విరజిమ్మింది
ఖమ్మం : ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన అద్భుత విజయం దేశానికే గర్వకారణమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో బ
టోక్యో: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రెండు ఒలింపిక్ మెడల్స్తో చరిత్ర సృష్టించిన సంగతి తెలుసు కదా. ఇంతటి ఘనత సాధించిన తమ కూతురిని చూసి సింధు తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగుతున్నారు. సింధు �
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్స
ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో సింధ�
ఆమె బ్రాంజ్ మెడల్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్థి చైనాకు చెందిన హి బింగ్జియావో. మరి ఆమెను సింధు ఓడించి కనీసం బ్రాంజ్ అయినా గెలుస్తుందా?
సెమీస్లో ఓడిన పీవీ సింధు.. నేడు కాంస్య పతక పోరు ఐదేండ్లుగా కంటి మీద కునుకు పడనివ్వని స్వప్నం..శతకోటి మంది భారతీయుల అంచనాల భారం.. స్వర్ణమే లక్ష్యంగా సాగిన సుదీర్ఘ ప్రయాణం..విశ్వక్రీడల్లో ఒక్క గేమ్ కూడా కోల