ఖమ్మం : ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన అద్భుత విజయం దేశానికే గర్వకారణమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో బ
టోక్యో: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రెండు ఒలింపిక్ మెడల్స్తో చరిత్ర సృష్టించిన సంగతి తెలుసు కదా. ఇంతటి ఘనత సాధించిన తమ కూతురిని చూసి సింధు తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగుతున్నారు. సింధు �
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్స
ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో సింధ�
ఆమె బ్రాంజ్ మెడల్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్థి చైనాకు చెందిన హి బింగ్జియావో. మరి ఆమెను సింధు ఓడించి కనీసం బ్రాంజ్ అయినా గెలుస్తుందా?
సెమీస్లో ఓడిన పీవీ సింధు.. నేడు కాంస్య పతక పోరు ఐదేండ్లుగా కంటి మీద కునుకు పడనివ్వని స్వప్నం..శతకోటి మంది భారతీయుల అంచనాల భారం.. స్వర్ణమే లక్ష్యంగా సాగిన సుదీర్ఘ ప్రయాణం..విశ్వక్రీడల్లో ఒక్క గేమ్ కూడా కోల
బాక్సింగ్లో సెమీస్కు చేరిన లవ్లీనా ఓడినా కాంస్యం ఖాయం.. బ్యాడ్మింటన్ సెమీస్లో పీవీ సింధు సెమీస్ పోరుసింధు X తైజూ మ. 3.20 నుంచిసోనీలో విశ్వక్రీడలు ప్రారంభమై వారం రోజులైనా ఇప్పటి వరకు ఒక్క పతకమే చేజిక్కి
PV Sindhu enters semifinals | ఒలింపిక్స్లో పతకం దిశగా మరో అడుగు వేసింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమగుచిపై 21-13, 22-20 తేడాతో గెలిచి సెమీస్లో అడుగు
పీవీ సింధు| భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్లో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నది. మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్కు దూసుకెళ్లింది.
టోక్యో: ఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్లోనూ ఆమె విజయం సాధించింది. హాంకాంగ్కు చెందిన ఎన్గన్ యితో జరిగిన మ్యా�