చలో టోక్యో ... బయల్దేరిన భారత ప్లేయర్లు
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ప్లేయర్లు శనివారం రాత్రి బయల్దేరి వెళ్లారు. మొత్తం 88 మందితో కూడిన....
టోక్యో బరిలో ఏడుగురు భారత రెజ్లర్లు బజరంగ్, వినేశ్పై భారీ అంచనాలు సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు రెజ్లింగ్లో ఇప్పటి వరకు ఐదు పతకాలు వచ్చినా.. స్వర్ణం మాత్రం అందలేదు. అప్పుడెప్పుడో 1952 ఒలింపిక్స�
ఒత్తిడి లేకుండా సత్తాచాటాలని సూచన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో రాణించి నవ భారత నినాదాన్ని చాటాలని అథ్లెట్లకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిశాన�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో తనకు సులువైన ‘డ్రా’ ఎదురైనా.. విశ్వక్రీడల స్థాయిలో ఏ మ్యాచ్ కూడా అంత తేలిక కాదని.. ఇక్కడ ప్రతీ పాయింట్ ముఖ్యమే అని ప్రపంచ చాంపియన్ పీవీ సింధు చెప్పింది. రియో ఒలింపిక్స్�
గ్రీన్ఇండియా చాలెంజ్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్గౌడ్, సింధు హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న ప్లేయర్లను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కోసం సింధు సన్నద్ధతకు కేంద్ర క్రీడాశాఖ మద్దతుగా నిలిచింది. గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు అత్యుత్తమ సదుపాయాలను సమకూర్చుకునేందుకు కావాల్సిన మొత్తానికి క్రీడాశాఖ 24 గంటల �
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత జాతీయ పతాకధారి రేసులో స్టార్ షట్లర్ పీవీ సింధు ముందంజలో ఉంది. గతానికి భిన్నంగా ఈసారి విశ్వక్రీడల ప్రారంభ కార్యక్రమంలో భారత బృందానికి ఇద్దరు నాయకత్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కొత్త టెక్నిక్లపై దృష్టి పెట్టానంటున్నది. అమ్ములపొదిలోని అస్ర్తాలతో ప్రత్యర్థులను ఆ�
తన బయోపిక్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ నటిస్తే బాగుంటుందని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న సింధు.. గురువారం ఓ ఇంటర్వ్యూలో తన మ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ధూమపానానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ ప్లేయర్ పీవీ సింధు సూచించారు. కరోనా సమయంలో ప�
మ్యాచ్ ప్రాక్టీస్పై పీవీ సింధు వ్యాఖ్య న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు అర్హత టోర్నీలు రైద్దెనా ఆ ప్రభావం తన ప్రాక్టీస్పై పడదని భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ