పీవీ సింధు| స్టార్ షెట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్లో శుభారంభం పలికింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్లో ఇజ్రాయిల్ షట్లర్పై ఘన విజయం సాధించింది.
నేడు తొలి మ్యాచ్లో సెనియాతో ఢీ టోక్యో: ప్రపంచ చాంపియన్, తెలుగు షట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్ సమరానికి సిద్ధమైంది. ఆదివారం మహిళల సింగిల్స్ గ్రూప్-జే తొలి పోరులో సెనియా పోలికర్పోవా (ఇజ్రాయెల్)తో ఆరో స
నేటి నుంచి టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకులు లేకుండా.. ప్రత్యేక పరిస్థితుల్లో మెగాటోర్నీ ఒలింపిక్స్ను ప్రారంభించనున్న జపాన్ చక్రవర్తి ఆరంభ వేడుక లు నేటి సాయంత్రం 4.30 గం. నుంచి దూరదర్శన్,సోనీ నెట్వర్క్�
టోక్యో: ఈ భూమిపై అతిపెద్ద క్రీడా సంబురానికి సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లోనే జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ గేమ్స్ కోసం ఈసారి ఇండియా అతిపెద్ద టీమ్ను పంపింది. �
దశాబ్దాల చైనా ఆధిపత్యానికి గండికొడుతూ బ్యాడ్మింటన్కు భారత్ కేరాఫ్ అడ్రస్గా మారిన వైనం. బ్యాడ్మింటన్ అంటే హైదరాబాద్ అడ్డా అనేలా ఠక్కున గుర్తుకు వచ్చే సందర్భం. కొన్ని గంటల వ్యవధిలో మొదలుకానున్న టో
టోక్యో: విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు బయలుదేరిన భారత బృందం ఆదివారం టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామానికి చేరుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడలు కావడంతో 88 మంది భారత అథ్లెట్ల బృందం ప్రొటోకా�
చలో టోక్యో ... బయల్దేరిన భారత ప్లేయర్లు
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ప్లేయర్లు శనివారం రాత్రి బయల్దేరి వెళ్లారు. మొత్తం 88 మందితో కూడిన....
టోక్యో బరిలో ఏడుగురు భారత రెజ్లర్లు బజరంగ్, వినేశ్పై భారీ అంచనాలు సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు రెజ్లింగ్లో ఇప్పటి వరకు ఐదు పతకాలు వచ్చినా.. స్వర్ణం మాత్రం అందలేదు. అప్పుడెప్పుడో 1952 ఒలింపిక్స�
ఒత్తిడి లేకుండా సత్తాచాటాలని సూచన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో రాణించి నవ భారత నినాదాన్ని చాటాలని అథ్లెట్లకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిశాన�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో తనకు సులువైన ‘డ్రా’ ఎదురైనా.. విశ్వక్రీడల స్థాయిలో ఏ మ్యాచ్ కూడా అంత తేలిక కాదని.. ఇక్కడ ప్రతీ పాయింట్ ముఖ్యమే అని ప్రపంచ చాంపియన్ పీవీ సింధు చెప్పింది. రియో ఒలింపిక్స్�