హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అభినందించారు. బుధవారం ఆమె నగరానికి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధూ ఒలిపింక్లో సాధించిన కాంస్య మెడల్ను సీపీకి చూపించారు. ఒలింపిక్స్ రెండు పతకాలను సాధించిన సింధూ మన దేశానికి గర్వకారణమని సీపీ అన్నారు. సింధును స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Wanaparthi : అది పులి కాదు..పునుగు పిల్లి
భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు