నేటి నుంచి సయ్యద్ మోదీ టోర్నీ లక్నో: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో ఓటమి పాలైన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల�
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం లక్ష్యసేన్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్కు దూసుకెళ్లారు. కరోనా విజృంభణ మధ్య కొనసాగుతున్న బీడబ�
India at Olympics | టోక్యో ఒలింపిక్స్..భారత క్రీడా చరిత్రలో మరుపురాని సందర్భం. ప్రమాదకర కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా మొదలైన విశ్వక్రీడల్లో భారత్ అసమాన ప్రదర్శనతో అదరగొట్టింది. గతానికి పూర్తి భిన్న
సెమీస్ చేరిన శ్రీకాంత్, లక్ష్యసేన్ రెండు పతకాలు ఖాయం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ భారత బ్యాడింటన్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తూ.. కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ ప్రపంచ చాంపియన్షిప్
డిఫెండింగ్ చాంపియన్గా పీవీ సింధు నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ వరుసగా రెండేండ్ల పాటు ప్రపంచ చాంపియన్గా కొనసాగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. టైటిల్ నిలబెట్టుకోవాలనే కసితో బ్య
బాలి (ఇండోనేషియా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో రజత పతకం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ సింధు 16-21,