అంపైర్ నిర్ణయంపై పీవీ సింధు ఆగ్రహం మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తనకు అన్యాయం జరిగిందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేసింది. అంపైర్ తప్పుడు నిర్ణయంతో తాను ఫైనల్కు వెళ�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ పరాజయాలతో టోర్నీ ను�
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్.. ఆసియా చాంపియన్షిప్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా జరగని ఈ మెగాటోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం �
సుచియాన్: కొరియా ఓపెన్ వుమెన్స్ సింగిల్స్లో పీవీ సింధు ఓటమి పాలైంది. ఇవాళ జరిగిన సెమీస్లో ఆన్ సుయాంగ్ చేతిలో సింధు పరాజయం పొందింది. 14-21, 17-21 స్కోర్ తేడాతో సెమీస్లో సింధు ఓడిపోయింది. గతంలో ఆన్ సుయాంగ�
భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇద్దరూ కొరియా ఓపెన్ సూపర్ 500 ఛాంపియన్షిప్ సెమీస్కు దూసుకెళ్లారు. పాల్మా స్టేడియంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు, పురుషుల సింగిల్స�
కొరియా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో మూడో �
నేటి నుంచి కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ మరో టోర్నీకి సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల�
యువ షట్లర్ లక్ష్యసేన్కు విశ్రాంతి నేటి నుంచి స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ బాసెల్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో నిరాశపర్చిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాం�