మనిషి పరిపూర్ణత్వాన్ని సాధించడానికి దారి చూపే ఆచరణే- నైతికత. మనిషి నైతికతపై అతని గొప్పతనం ఆధారపడి ఉంటుంది. జ్ఞానర్జనతో నైతిక విలువలు అలవడుతాయి. ‘ఇస్లాం నైతిక స్పృహ’ పుస్తకం మనకు అలాంటి జ్ఞానాన్ని అందిస్
సనాతన ధర్మంలో ఆలయ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. మరే ఇతర మతంలో లేని ప్రత్యేకత మన ఆలయాల పద్ధతిలో ఉంది. అదేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీదా ఉంది. దేవాలయాల నిర్మాణంలో ప్రత్యంశం ఏ పద్ధతిలో రూపు దిద
కథ... ఇది లేకపోతే జీవితం లేదు, నాటకం లేదు, సినిమా లేదు, పుస్తకం లేదు, వెబ్ పత్రికా లేదు. ఈ 24 కథల పుస్తక సంకలనం పేరు ‘వెంటాడే కథలు’. పేరు వినగానే ‘ఏదైనా క్రైమ్, డిటెక్టివ్ బాపతు కథల సంకలనమేమో!’ అనుకొన్నాను.
ఏకాంత ప్రయాణం సోలో ట్రావెల్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి యాత్రల్లో అసాధారణమైన అనుభవాలు ఎదురవుతాయి. రాయాలనే కుతూహలం ఉన్నవాళ్లకు యాత్రల్లో ఎన్నో కథలు దొరుకుతాయి. అలాంటి అనుభవాలతో రచయిత్రి శ్రీఊహ ‘బల్కావ్
తన సమకాలీన ప్రమాణాలకు అతీతంగా ఎదిగే ఉన్నతుడే గొప్ప వ్యక్తి అని ఓ చరిత్రకారుడు ప్రతిపాదించారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అలాంటి లక్షణాలు కలిగిన మహోన్నత మానవతా మూర్తి ముహమ్మద్ ప్రవక్త (స).
ఆర్థిక సంస్కరణల తర్వాత నగరీకరణ వేగం పెరిగింది. పెద్ద నగరాలకు చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా పట్టణీకరణ ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ క్రమంలో పంటపొలాలు మాయమైపోతున్నాయి. భూమినే నమ్ముకొని బతుకు వెళ్లదీసిన �
ప్రముఖ రచయిత సింహప్రసాద్ వెలువరించిన ‘బతకాలి ’ కథా సంపుటిలోని ప్రతి కథా ఆలోచింపచేసేదే! ఈ కథలు వస్తుపరంగా భిన్నంగా ఉండటం గమనార్హం. అవసాన దశలో ఉన్న ఒక తండ్రికి వివాహిత కూతురు కిడ్నీ ఇవ్వకూడదట. అది రూలు. ఇవ�
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారాలు. మనం ఎలా ఉండాలో మనలా ఉండి, ఆచరించి మరీ చూపారు. అందరూ శ్రీకృష్ణావతారంలో ఆ దేవదేవుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ, అందరినీ అలరించాడని అనుకొంటారు.
ఇది ప్రపంచీకరణ యుగం. శాటిలైట్ టీవీలు, స్మార్ట్ఫోన్లు మారుమూల ప్రాంతాలకూ చేరుకున్నాయి. ఇవి మనుషులను తమ వశం చేసుకున్నాయి. సామాజికంగా జరుగుతున్న ఈ మార్పుల ఆధారంగా ఆర్.సి. కృష్ణస్వామి రాజు మనుషులు జంతువు�
తెలంగాణలో నిజాం నవాబుల పాలనలో కొడిగడుతున్న తెలుగు భాషా సాహిత్యాలకు ఇంధనం సమకూర్చి, వెలుగులు నిలబెట్టిన సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తు. 80 ఏండ్ల కింద స్థాపించిన ఈ సంస్థ హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర�
ముప్పైరెండువేల మేలిమి ముత్యాలతో శ్రీవేంకటేశ్వరుడికి అలంకరించిన.. ఆపాదమస్తక హారాలు తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలు. అందులో పదివేల పైచిలుకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి.. కాలగర్భంలో క
అమెరికాలోని తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా).. విశ్వనాథ అచ్యుత దేవరాయలు, శర్మ ఇంద్రగంటి తదితరుల నేతృత్వంలో తెలుగు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నది. వాటిలో భాగంగా కథలు, కవితలు, నాటికల పోటీల�
చీకోలు సుందరయ్య ‘తరతరాల తెలుగు విశేషాంశాలు, సాహిత్యాంశాలు’ సాహిత్యంతో పాటు తెలుగువారి సంస్కృతి, జీవనశైలి, మనస్తత్వం, ఇతర భాషలతో ఉన్న సంబంధాలను, పరస్పర ప్రభావాలను, ఉద్యమాలను, శైలీ విన్యాసాలు తదితరాలను స్�
గురు పరంపరకు సంబంధించి ఇదొక విజ్ఞాన సర్వస్వం. అజ్ఞాన తిమిరచ్ఛేదమే సద్గురువుల అవతార రహస్యం. ఆ పరమసత్యాన్ని చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ సోదాహరణంగా చాటుతున్నది. ఇందులో ప్రాచీన గురు సంప్రదా�