ప్రపంచ దేశాల్లో భారతదేశం గురించి తెలిసినవారు ఇక్కడి వివాహ వ్యవస్థ గొప్పదని చెప్పుకొంటారు. అయితే, ఇక్కడి కుటుంబ జీవితంలో గృహహింస అనేది ఓ వికృత కోణం. ప్రపంచీకరణ వేగం పుంజుకోవడంతో అధికాదాయ దేశాలకు భారత్ న
తెలుగు నాటక రంగాన్ని ఎంతోమంది నాటక కర్తలు ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో రావుల పుల్లాచారి ఒకరు. ఆయన 50కి పైగా కథలు, 20కి పైగా నాటకాలు రచించారు.
‘ఇతను నావాడు. అతను పరాయివాడు. ఇది నాది, అది నీది అనే భావన సంకుచిత మనసు ఉన్నవారికే ఉంటుంది. ఉదార స్వభావులకు మాత్రం విశ్వమంతా ఒకే కుటుంబమన్న భావన ఉంటుంది. ఈ భావనకు చక్కని నిదర్శనం గూడపాటి సీతారామస్వామి గారి జ
చిత్రలేఖనంలో ఆరితేరిన వ్యక్తి గోపాలకృష్ణ. ఆయన కార్టూన్లు ఎంత నవ్విస్తాయో వాటికి వేసే బొమ్మలూ అంత అందంగా ఉంటాయి. ఇక గోపాలకృష్ణ కార్టూన్ల సంపుటి విషయానికి వస్తే అన్నీ చక్కిలిగింతలే! ప్రతి కార్టూన్ ఆలోచి�
కరోనా మన దేశం వరకూ రాదనుకున్నారు. వచ్చినా మన వాతావరణంలో ఉండదన్నారు. పొరపాటున సోకినా జీవనశైలి కారణంగా అంతగా ప్రభావం చూపదని తీర్మానించుకున్నారు. కానీ, ఒక్కసారి ఎల్లలు దాటొచ్చిన సూక్ష్మక్రిమి మహమ్మారిగా వ�
‘మరల నిదేల రామాయణమన్నచో..’ అంటూ రామాయణ కల్పవృక్షం గురించి విశ్వనాథ సత్యనారాయణ చేసుకున్న సమర్థనే సింహప్రసాద్ ‘శ్రీరాముడి ధర్మపథం’ పుస్తకానికీ వర్తిస్తుంది. ఎవరు చెప్పినా, మరొకరికి అవకాశం ఉండనే ఉంటుంది