ఊహల్లో ఉదయించిన రేఖలతో కథలు రాస్తారు కొందరు. అనుభవసారాన్ని రంగరించి కథలుగా చెక్కుతారు ఇంకొందరు. రచయిత ఏ పద్ధతి అవలంబించినా.. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలే పాఠకుల హృదయాల్లో నిలిచిపోతాయి. చాగంటి ప్రసాద్ �
గెర్నికా ఒక వర్ణచిత్రం. 1936 45 మధ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సుప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో చేతినుంచి ఊపిరిపోసుకున్న చిత్రమది. దాని స్ఫూర్తితో కరిపె రాజ్కుమార్ 52 కవితలతో ‘గెర్నికా’ సంకలనం వెలువరి�
ప్రపంచం.. మనం ఎలా భావిస్తే అలా కనిపిస్తుంది. మంచిగా ఊహించుకుంటే గొప్పగా ఉంటుంది. చెడ్డగా ఆలోచిస్తే భీతిగొల్పుతుంది. దీన్నే ‘యద్భావం తద్భవతి’ అని పేర్కొంటారు. ఆర్.సి. కృష్ణస్వామిరాజు ఆధ్యాత్మిక కథల సంకలన�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సకాలంలో వర్షం పడితే రైతులకు సంబరం. ఏ కారణంతోనైనా వరుణుడు అలిగితే రైతుల కంట్లో కన్నీళ్ల ధారలే. వర్షచ్ఛాయ ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో వాన కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్
ఎరుకలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో నివాసం ఉండే ఆదివాసీ తెగ. తాము మహాభారతంలో ఏకలవ్యుడి వారసులుగా భావిస్తారు. బాగా వెనకబడిన భారతీయ సమాజాల్లో ఈ తెగ ఒకటి.
లలిత కళలు మనిషి సృజనాత్మక శక్తికి మచ్చుతునకలు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం తదితరాలు ఈ విభాగంలో ఉంటాయి. 20వ శతాబ్దంలో తెలుగు రాష్ర్టాల్లో ఎంతోమంది ప్రముఖులు కళారంగాన్ని పరిపుష్టం చేశారు. తమతమ రంగాల్ల�
ఆర్థిక లావాదేవీల్లో గొలుసుకట్టు పథకాల గురించి వార్తల్లో తరచుగా వింటూ ఉంటాం. పాంజీ స్కీమ్స్ అంటే ఇవే. వీటిలో చేరేవాళ్లు తమతోపాటు మరికొంత మందిని చేర్పించాలి. సభ్యత్వ రుసుముతోపాటు తాము చేరిన సంస్థల ఉత్పత�
ప్రపంచీకరణ యుగంలో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. సాంకేతిక రంగ అభివృద్ధి, సమాచార విప్లవం ప్రసార మాధ్యమాలను పరుగెత్తిస్తున్నాయి. కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలూ జరుగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో జర్న
‘రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు?’ అనే ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ఎన్నో చట్టాలొచ్చాయి. సంస్కరణలు జరిగాయి. ఎంతో అభివృద్ధి సాధించామని ప్రభుత్వాలు, పార్టీలు, గణాంకాలు చెబుతున్నాయి. అయినా రిజర్వేషన్లు కావాలని,
జీవన యానంలో ప్రతి మనిషికీ తనకంటూ ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. ఆత్మకథ అంటే జీవితం మొత్తానికి అక్షర రూపం ఇవ్వాల్సి ఉంటుంది. అదే జ్ఞాపకాలైతే అవి మంచివైనా, చేదువైనా... ముఖ్యమైన వాటికే పెద్దపీట వేయాలి. అ�
పవిత్ర రమజాన్ మాసంలో నిష్ఠగా ఉపవాసాలు ఆచరిండం ప్రతి ముస్లిం ధార్మిక విధి. అయితే, ఆ ఉపవాసాలను విజయవంతంగా పూర్తి చేయాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. స్వీయ నియంత్రణ(తఖవా) చాలా అవసరం.
ఫ్రెంచి కథా సాహిత్యంలో గై డీ మొపాసాది అగ్రస్థానం. తన 42 ఏండ్ల జీవిత కాలంలో ఆయన 300 కథలు, 6 నవలలు, ఇంకొన్ని ఇతర రచనలు చేశాడు. ‘బెల్ అమీ’ ఆయన రెండో నవల. ఈ పదానికి ‘మంచి స్నేహితుడు’ అని అర్థం. నవలా నాయకుడు జార్జి డ్య�
ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత ముల్క్రాజ్ ఆనంద్ అనగానే గుర్తుకువచ్చే పుస్తకం ‘ది అన్టచబుల్'. ఇందులో బాఖా అనే సఫాయి కార్మికుడి ఒక్కరోజు జీవితాన్ని చిత్రించారు. కథా కాలం 1930వ దశకం. అది గాంధీజీ దళితుల ఉద్ధరణక
సామాజిక, రాజకీయ, ఆర్థికాంశాలపై పలు పత్రికలకు వ్యాసాలు, కవితలు, పుస్తక సమీక్షలు రాసే రచయిత బద్రి నర్సన్లో కథలు రాసే కోణం కూడా ఉన్నదని నాకు మెల్లిగా తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన రాసిన తొలి కథల పుస్తకం ‘దార�
‘ఆకలిలో, ఆవేశంలో... తెలియని ఏ తీవ్రవ్యక్తులో... నడిపిస్తే నడిచిన మనుషులు’ అంటాడు దేశ చరిత్రలు కవితలో శ్రీశ్రీ. ఇప్పుడు అలాగే నడుస్తున్నాం. కానీ నడిపించే శక్తులేవో తెలుసు. కార్పొరేట్లు, ప్రభుత్వాలు ఆడే రాజకీ