ఆ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి 20 రోజులకు పైగా నిరీక్షించారు. తర్వాత కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావడంతో ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలించారు. అక్కడా మరో రెండు రోజులు పడిగాపులు కాశా�
ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులకు గురిచేయడంతో గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గిడ్డంగుల గోదాం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మక్తల్తోపాటు మాగనూర్, కృష్ణ మండలాల నుంచి రై
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. తామంటే తామే కొనుగోలు చేస్తామంటూ కాంగ్రెస్కు చెందిన ఇరువర్గాల మహిళా గ్ర�
ధాన్యం కొనుగోలుకు పైసలు కరువయ్యాయి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోవడం, సివిల్ సైప్లె వద్ద చిల్లిగవ్వ లేకపోవడంతో నిధుల కటకట తప్పడం లేదు. అప్పు చేస్తే గానీ రైతులకు ధాన్యం పైసలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. దీ�
భూమ్మీద తిరిగితే ప్రజలు ఆరు గ్యారెంటీల గురించి అడుగతారని భయపడి ముఖ్యమంత్రి, మంత్రులు గాలి మోటర్లలో తిరుగుతున్నరు.. మహారాష్ట్రకు పోయి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. తెలంగాణ రైతులకు ర�
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్ జిల్లా గోపన్పల్లి శివారులోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను పెట్టి నిరసన �
ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. మండలానికో కేంద్రాన్ని ముందస్తుగానే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి మూడ్రోజు�
రైతుల నుంచి వానకాలం ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు తప్పేలా లేవు. సివిల్ సైప్లె సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోబోమని రైస్మిల్లర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సన్న బియ్యం సీఎంఆర్, బకాయ
BRS party | ధాన్యం కొనుగోలు కుంభకోణంపై మంగళవారం అసెంబ్లీ అట్టుడికింది. పౌరసరఫరాలశాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. రూ.1100 కోట్ల గోల్మాల్ నిగ్గుతేల్చాలని నిలదీసింది. ఈ వ్యవహారంలో స�
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లు, అధికారులు కలిసి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ధాన్యం విక్రయించి నెల రోజులు అవుతున్నా డబ�
మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన
సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలోని దాసుగడ్డ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం బస్తాలున్న ట్రాక్టర్లు, వాహనాలను �
ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం క