పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్, ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర�
పంజాబ్ ఫలితాలు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పంజాబ్ ప్రజలకు ఏమాత్రం న�
పంజాబ్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేజ్రీవాల్… కేజ్ర�
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రజల తీర్పును స్వీకరిస్తున్నా. అత్యంత నిరాడంబరంగా స్వీకరిస్తు�
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. పాటియాలా నుంచి బరిలోకి దిగిన ఆయన… ఆప్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అజిత్ పాల్ సింగ్ కొహ్ల�
అమృత్సర్ : పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయింది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది బీజేపీ. పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశ్విని కుమార్ శర్మ గెలిచారు. ఆశ్విని కుమార్ పఠాన్కోట�
హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి భ�
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ సరైన సమయంలో ఓ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ మాత్రం ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన అనుచరులు కూడా వచ్చారు. ఎన్నికల ఫలితాల నేప�
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ భాషపై ఆ పార్టీ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేండ్ల నుంచి సిద్ధూ ప్రజలకు దూరంగా ఉన్నారన్నారు. అంతేకాకు�
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుపడుతూ ఎన్డీయే కూటమి నుంచి శిరోమణి అకాలీదళ్ బయటికొచ్చిన విషయం తెలిసిందే కదా. అదే శిరోమణి అకాలీదళ్ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఓ వైపు పంజాబ్
సీఎం చెన్నీ ఏమైనా మాంత్రికుడా? అంటూ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 20 నుంచి 30 స్థానాల కంటే మించి సీట్లు రావని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాం
పంజాబ్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి ప్రతాప్ సింగ్ జలంధర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక… కాంగ్రెస్ ఎంపీ
ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలూ దాదాపుగా కోటీశ్వరులనే తమ అభ్యర్థులుగా ప్రకటించారు. ఎన్నికలంటేనే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం… పంచడం.. ఇవన్నీ ఎన్న