ఎట్టకేలకు పంజాబ్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రచార సమయం ముగుస్తుందన్న కొద్ది గంటల ముందు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొత్తం 13 హామీలతో కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోను సీఎం చెన్నీ అధికా
న్యూఢిల్లీ : పంజాబ్ సీఎంగా తనను తొలగించడం పట్ల కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై పీఎల్సీ చీఫ్, రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. తనను ఎందుక�
అమృత్సర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎస్ఏడీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)పై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీల నేతలు ఒకే నాణే�
పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు నిరాకరించినందునే కెప్టెన్ అమరీందర్ సింగ్ను పంజాబ్ సీఎంగా తొలగించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ యూపీ, బిహార్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ హోరెత్తిస్తోంది. పఠాన్కోట్లో గురువారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ �
పఠాన్కోట్: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ పఠాన్కోట్లో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పంజాబ్కు సేవ చేసేందుకు అయిదేళ్లు అవకాశం ఇవ్వాలంటూ ఆయన కోరారు. రాష్ట్రంలో రైతాంగాన్ని, వాణిజ్య
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ, బిహార్కు చెందిన నేతలను పంజాబ్లోకి రానీయకండని ఆయన వ్యాఖ్యానించారు.
పంజాబ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ జాబితాపై ఆ పార్టీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ క్యాంపెయినర్స్ జాబితా చాలా ఘోరంగా వుందని, ఆ జాబితాలో ఉన్న వారి భార�
పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడి వంటి వాడని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలకమని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అన్నారు.
పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రయోగాలకు దిగొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, ఈ ప్రశాంత వాతావరణం కాంగ�
ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంధన ధరలను తగ్గించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
పాటియాలా : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జోస్యం చెప్పారు. గతేడాది కాంగ్రెస్కు రాజీనామా చేసిన �