చండీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఇవాళ భారీ ప్రకటన చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. 20వ తేదీన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగ�
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ ఆదివారం పంజాబ్లోని కొట్కాపూరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సం
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, పంజాబ్ను దోచుకోవడానికి ఆంగ్లేయుల లాగా వచ్చారంటూ సీఎ చెన్�
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చెన్నీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, తనపై లేనిపోని అబద్ధాల
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించినప్పటి నుంచి కినుక వహించిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ అంశంపై నోరు�
రాహుల్ గాంధీ ఎంత చెబితే అంతే… ఆయన మాటే నా మాట… సీఎం అభ్యర్థిగా ఎవర్ని ప్రకటించినా.. నాకు సమ్మతమే… అంటూ చిలుక పలుకులు పలికిన పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ మాత్రం లోలోన �
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14, 16, 17 తేదీల్లో పలు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనుండగా మోదీ టూర్ను బహిష్కరించాలని రైతులు యోచిస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ రెజ్లర్ దలిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖలీ ఇవాళ బీజేపీలో చేరారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం ప్రత్యేకత సంతరించుకున్నది. పంజాబ్లో ఫ�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని ప్రణాళికలు వేసుకున్నారని అన్నారు. ఇద
అదో ఎన్నికలకు సంబంధించిన సమావేశం. అందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ అమాంతం ధ్యాన ముద్రలోకి వెళ్లిపోయ�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనను 70 సార్లు కలిశార�
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కార్మికులను స్వస్థలాలకు పంపిందని, దీ�
పంజాబ్ సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని ప్రకటించడం పట్ల ఆప్ స్పందించింది. ఇసుక దొంగను సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ ఎంపిక చేసిందని ఆదివారం ఆప్ ఎద్దేవా చేసింది.