న్యూఢిల్లీ, జూలై 28: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 70 శాతం తగ్గి రూ.30
యూజ్డ్ కార్లపైనా రుణాలు ఇస్తున్నాయి పలు బ్యాంక్లు. నూతన వాహనాలపై ఇంచుమించు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. కానీ వినియోగించిన కారుపై కూడా రుణం తీసుకునే అవకా�
జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలిండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావును కలిశారు.
పెట్రో పంప్ల వద్ద ఇంధనం కొనుగోళ్లకు డిజిటల్ రూపంలో చేసే చెల్లింపులపై ఇప్పటివరకూ ఇస్తున్న 0.75 శాతం ప్రోత్సాహకాన్ని నిలిపివేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటించింది.
రిజర్వ్బ్యాంక్ రెపో రేటును పెంచిన నేపథ్యంలో శనివారం ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎఫ్డీలపై మరింత వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
రూ.10 లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్కు వాటిని జారీ చేసినవారి అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మంగళవారం తెలియజేసింది. ఏప్రిల్ 4 నుంచి పా
దేశంలోనే భారీ బ్యాంక్ మోసం అప్పుల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు 28 బ్యాంకులకు ఏబీజీ షిప్యార్డ్ రూ.23వేల కోట్లు టోకరా సామాన్యుడికి వెయ్యి రూపాయల అప్పు కావాలంటే వంద రకాలుగా ఆలోచిస్తాయి బ్యాంకులు. కానీ బడా సంస�
Punjab National Bank : ఖాతాలలో కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు కస్టమర్లకు ఛార్జ్లు విధించడం ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు దాదాపు రూ.170 కోట్లు సంపాదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే..
పావు శాతం వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంక్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రూ.50 లక్షల కంటే అధిక గృహ రుణంపై విధించే వడ్డీరేటును అర శాతం తగ్గించింది. దీంతో రుణ రేటు 6.60 శాతానికి పర�