పుణే : మహిళా యోగా టీచర్ తన ఇంట్లో విగతజీవిగా పడిఉన్న ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా సంగ్వీలో సోమవారం వెలుగుచూసింది. మహిళను విశాఖ సొంకాంబ్లే (37)గా గుర్తించారు. ఆమెకు భర్తతో పాటు పది, ఆరు సంవ
బిగ్ బాస్కెట్ | బీహార్లోని పుణలో ఉన్న ప్రముఖ గ్రాసరీ స్టోర్ గోదామ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణెలోని బవ్ధాన్ బద్రుక్ ప్రాంతంలో ఉన్న బిగ్ బాస్కెట్ గోదామ్లో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో
ముంబై : పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ శిక్షణ తీసుకుంటున్న సమయంలో పరిచయమైన యువతీ యువకులు ఆపై పుణేలో ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఆగస్ట్ 29న ప్రియుడిని ఊ�
ముంబై : మహారాష్ట్రలోని పుణేలో కలకలం రేపిన 13 ఏండ్ల బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆరుగురు ఆటో డ్రైవర్లు, ఇద్దరు రైల్వే ఉద్యోగులు సహా మరో ముగ్గురు నిందితులన
ముంబై : ప్రభుత్వాలు, పోలీసులు పలు చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ఓ కేటుగాడు బీఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్గా చెప్పుకుంటూ మహిళను రూ 10.85 లక్షలకు మోసం చేశాడు. ఆమె మొ�
Job News | పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ( CDAC )లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ముంబై : అతడో ఘరానా దొంగ..తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేయడంలో చేయితిరిగిన నేరగాడు. 30కిపైగా ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన అతడు తాను ఓ ఇంటివాడయ్యేందుకు స్కెచ్ వేశాడు. చోరీ సొత్తుతో ఫ్లాట్ కొనుగోలు
ముంబై : పుణేలో దారుణం జరిగింది. సెక్స్ వర్కర్ను హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి మూడు సూట్కేసుల్లో నింపి వాటిని పుణేలోని ముత ఘాట్లో పడవేసిన ఉదంతం కలకలం రేపింది. పదిరోజుల త�
Traffic violation | ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పుణె ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టి.. చర్యలు తీసుకుంటున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను నాన్ పార్కింగ్ జోన్లో పార్క్ చేసి వెళ్లిప�
ముంబై : ఆన్లైన్ క్లాస్ జరుగుతుండగా అశ్లీల వీడియో ప్రత్యక్షం కావడంతో స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుణేలోని రాజ్గురునగర్లో ఐదవ తరగతి విద్యార్ధుల కోసం ఓ ప్ర�
హైదరాబాద్ : నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న పూణెకు చెందిన ముగ్గురు వ్యక్తులను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు దొంగిలించబడిన వస్తువులను కొనుగోలు చేస్తుంటాడు. అరెస్టు అయిన వ్యక్త�
పుణె: జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకరాలయం .. వరద నీటిలో మునిగిపోయింది. మహారాష్ట్రలో ఖేడ్కు సమీపంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉండే ఈ ఆలయం జలమయం అయ్యింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఆరవది.