వేసవిలో అందరికీ మామిడి పండ్లు తినాలనిపిస్తుంది. కానీ, వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంత ఇష్టమున్నా మామిడి పండ్లు తినలేకపోతున్నారు సామాన్య ప్రజలు. అందుకే, పుణెకు చెందిన గౌరవ్ అనే ఓ పండ్ల వ్యాప�
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా కేసులు (Covid cases) మరోసారి విజృంభిస్తున్నాయి. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 550 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Hyderabad | ప్రధాన నగరాల్లో కార్యాలయాల కోసం లీజుకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, ఎన్సీఆర్ వంటి ఎనిమిది నగరా�
జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకంతో మెరిసింది. పుణే వేదికగా జరిగిన టోర్నీ మహిళల 400 మీటర్ల విభాగంలో దీప్తి స్వర్ణం కైవసం చేసుకుంది.
నిరుడు డిసెంబర్ నాటికి రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఎన్టీపీసీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయ లేదని దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ చైర్మన్, తెలంగాణ ట్రాన్స్�
Google Office | పుణెలోని గూగుల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పుణె పోలీసులకు సమాచారం అందించారు. గూగుల్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహి�
Spicejet | ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి పుణెకు వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానానికి నిన్న సాయంత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ట్రైనీ టికెటింగ్ ఏజెంటే
SpiceJet flight | ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు
హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.