దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం అరస్టైన డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రదీప్ ఎం కురుల్కర్(59) విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
AR Rahman: డెడ్లైన్ దాటిన తర్వాత కొనసాగుతున్న రెహ్మాన్ సంగీత కచేరిని పోలీసులు అడ్డుకున్నారు. పుణెలో జరుగుతున్న లైవ్ షోను రాత్రి 10 తర్వాత ఆపేశారు. ఈ ఘటనలో పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
యూట్యూబ్ వేదికగా ఆన్లైన్ స్కామ్స్టర్లు చెలరేగుతున్నారు. యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే అధిక మొత్తంలో ఆదాయం ఆర్జించవచ్చని మభ్యపెడుతూ సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) ఓ మహిళ నుంచి ఏకంగా రూ. 24 లక్షలు
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఎదురురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మర�
Alphonso Mangoes | ఇప్పటి వరకు ఫోనో, ల్యాప్టాపో, ఫ్రిజ్జో, వాషింగ్ మెషినో లేదంటే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దుకాణదారులు ఈఎంఐలో విక్రయించడం, వినియోగదారులు కొనుగోలు చేయడం చూసే ఉంటారు. కానీ, ఓ వ్యాపారి మామిడిపండ్ల �
వేసవిలో అందరికీ మామిడి పండ్లు తినాలనిపిస్తుంది. కానీ, వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంత ఇష్టమున్నా మామిడి పండ్లు తినలేకపోతున్నారు సామాన్య ప్రజలు. అందుకే, పుణెకు చెందిన గౌరవ్ అనే ఓ పండ్ల వ్యాప�
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా కేసులు (Covid cases) మరోసారి విజృంభిస్తున్నాయి. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 550 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Hyderabad | ప్రధాన నగరాల్లో కార్యాలయాల కోసం లీజుకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, ఎన్సీఆర్ వంటి ఎనిమిది నగరా�
జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకంతో మెరిసింది. పుణే వేదికగా జరిగిన టోర్నీ మహిళల 400 మీటర్ల విభాగంలో దీప్తి స్వర్ణం కైవసం చేసుకుంది.
నిరుడు డిసెంబర్ నాటికి రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఎన్టీపీసీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయ లేదని దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ చైర్మన్, తెలంగాణ ట్రాన్స్�