school Principal beaten | ఒక స్కూల్లోని బాలికల వాష్రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని తమ పేరెంట్స్కు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ను కొట్టారు (school principal beaten).
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై (Devendra Fadnavis) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ మెదడులో నుంచి పుట్టిన ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నాగ్పూర్-ముంబై సమృద్ధి మహా�
మహారాష్ట్రలోని (Maharashtra) బుల్దానాలో (Buldhana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై (Samruddhi Mahamarg Expressway) ఓ ప్రైవేటు బస్సులో (Bus) మంటలు చెలరేగాయి.
Man Chases | స్కూటీపై వెళ్తున్న యువతిని ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. తన వద్ద ఉన్న కొడవలిని బయటకు తీశాడు. దీంతో తప్పించుకునేందుకు ఆ మహిళ పరుగులు తీసింది. వెంబడించిన ఆ వ్యక్తి (Man Chases) ఆమెపై దాడి చేశాడు. గమనించిన స్థానిక�
Crime news | మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Warkaris | మహారాష్ట్ర పూణె (Pune) లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వార్కారీ భక్తులపై ( Warkari devotees ) పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పూణె నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలండి పట్టణంలో గల శ్రీక్షేత్ర ఆలయంలోని ఓ వే�
దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం అరస్టైన డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రదీప్ ఎం కురుల్కర్(59) విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
AR Rahman: డెడ్లైన్ దాటిన తర్వాత కొనసాగుతున్న రెహ్మాన్ సంగీత కచేరిని పోలీసులు అడ్డుకున్నారు. పుణెలో జరుగుతున్న లైవ్ షోను రాత్రి 10 తర్వాత ఆపేశారు. ఈ ఘటనలో పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
యూట్యూబ్ వేదికగా ఆన్లైన్ స్కామ్స్టర్లు చెలరేగుతున్నారు. యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే అధిక మొత్తంలో ఆదాయం ఆర్జించవచ్చని మభ్యపెడుతూ సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) ఓ మహిళ నుంచి ఏకంగా రూ. 24 లక్షలు
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఎదురురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మర�
Alphonso Mangoes | ఇప్పటి వరకు ఫోనో, ల్యాప్టాపో, ఫ్రిజ్జో, వాషింగ్ మెషినో లేదంటే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దుకాణదారులు ఈఎంఐలో విక్రయించడం, వినియోగదారులు కొనుగోలు చేయడం చూసే ఉంటారు. కానీ, ఓ వ్యాపారి మామిడిపండ్ల �