Viral Video | పోలీసు అధికారి కావడం అనేది శ్రమ, పట్టుదలతో కూడుకున్నది. ఆ ఉద్యోగం పొందడానికి చాలా కష్టపడాలి. ఉద్యోగం పొందిన తర్వాత వారు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ, నేరాలు, విధ్వంసాలను అరికట్టేందుకు నిరంతర�
కెమెరాల వినియోగానికి, సరుకుల రవాణాకు, మందులు అందజేయటానికి డ్రోన్లు వాడిన సందర్భాలు అనేకం. అదే డ్రోన్ మనిషిని కూడా మోసుకెళ్తే! అలా అలా గాల్లో తేలియాడుతూ వెళ్తుంటే!.. ఏదో ఒక రోజు ఆ కల నిజం అవుతుందని అనుకొంటూ
Raj Thackeray | మహారాష్ట్ర పూణేలో కొందరు పీఎఫ్ఐ మద్దతుదారులు పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నినాదాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ఠాక్రే తీవ్రంగా
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
Pune | మహారాష్ట్రలోని పుణెలో (Pune) ఘోర ప్రమాదం జరిగింది. ఆరు నెలల చిన్నారి ట్రాక్టర్ టైర్ల కింద నలిగిపోయింది. పుణె-నాసిక్ హైవేపై రాజ్గురునగర్ వద్ద ఓ ట్రాక్టర్ వేగంగా వెళ్తున్నది.
లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకపోవటానికి ఉత్తర భారత మనస్తత్వమే కారణమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే�
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
ముంబై: మహారాష్ట్రలో సినిమాల్లోని యాక్షన్ సీన్లను తలదన్నేలా దారిదోపిడీ జరిగింది. ఓ కారు ముందు వెళ్తుండగా.. మరో రెండు కార్లు, రెండు బైకులపై దొంగలు ఆ కారును వెంబడిస్తున్నారు. బైకులపై ఉన్న దు�
తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఒక వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. తనను ఇల్లరికం రావాలని అత్తమామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వాళ్లంత�
హైదరాబాద్సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�
Maharashtra | మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మంజార్సంబా-పటోడా హైవైపై కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి.
ముంబై: ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్, హోటల్ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. ఒక కేసు దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆమె అక్కడ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25 ఏళ్ల కవితా కుమారి బీ�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప�
మహారాష్ట్రలోని పుణే సమీపంలో కదబన్వాడీ వద్ద పంట పొలంలో సోమవారం శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో మహిళా పైలట్ (22)కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.