ఈ ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాలపై ఇండియా రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు 8 శాతం పెరగవచ
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విజయ డెయిరీ పరిస్థితి దయనీయంగా ఉండేది. కేవలం రూ.240 కోట్ల టర్నోవర్తో ఇబ్బందుల మధ్య కొనసాగింది. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు రూ.700 కోట్లకు పైగా టర్నోవ�
పుణె, ఏప్రిల్ 5: ఆడబిడ్డ అని తెలిస్తే పురిట్లోనే చిదిమేస్తున్న ఘటనలు విన్నాం. చెత్త కుప్పల్లో పడేస్తున్న దారుణాలు చూశాం. కానీ మహారాష్ట్రలోని ఓ కుటుంబం మాత్రం తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని భావించి, తల్లీ బ�
IPL Betting | మహారాష్ట్రలోని పుణెలో ఐపీఎల్ బెట్టింగ్ (IPL Betting) ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.27 లక్షలు, ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఒక మహిళ దాదాపు ఐదేళ్లుగా ట్యూషన్ టీచర్గా పని చేస్తోంది. ఒక బాలుడు 10-11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 16 ఏళ్లు. ఇటీవల ట్యూషన్ చెప్పేందుకు ఆ ఇంటికి వె�
తనతో కలిసిఉండేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళ (23) పేరుతో నకిలీ వివాహ ప్రకటన ఇచ్చిన వ్యక్తి (37)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణే గోర్పాడి ప్రాంతంలో వెలుగుచూసింది.
పుణె : గణనాథుడి పట్ల తమకున్న భక్తిని రైతులు చాటుకున్నారు. గణేషుడి విగ్రహ అలంకరణకు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను రైతులు విరాళంగా ఇచ్చారు. పుణెలోని దగ్దసేత్ హల్వాయి గణపతి టెంపుల్లో 2 వేల కి
ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఫ్యాక్టరీలోకి చిరుత ప్రవేశించింది. దీనిని చూసిన కార్మికులు భయాందోళన చెందారు. దీంతో ఆరు గంటలపాటు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు ఆ
మహారాష్ట్రలోని పుణే జిల్లా పింప్రి చించ్వాద్ పోలీసులు ఆన్లైన్ సెక్స్ రాకెట్ను భగ్నం చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గరు మహిళలను నిర్వాహ�
బ్యాంకుల్ని ముంచిన ఏబీజీ షిప్యార్డ్ దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం సంస్థ, డైరెక్టర్లపై కేసు నమోదు చేసిన సీబీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: మరో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవ