హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రెండో రోజు పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. ఆదివారం పోలియో బూత్లలో చుక్కలు వేయించని చిన్నారులకు సోమవారం ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది చుక్కల �
ఐదేండ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పో లి యో చుక్కలు వేయించాలని ఎన్సీడీ(నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్) స్టేట్ మానిటరింగ్ అ ధికారి వినయ్సింగ్, డీఐవో శైలజ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ మండలాల్�
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లాలని, ఇంట్లోని చిన్నారులకు పోలియో చుక్కలను తప్పకుండా వేయాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి వైద్య సిబ్బందికి సూచించారు.
జిల్లాలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఐదేండ్లలోపు చిన్నార�
ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ శశాంక అన్నారు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం అయ్యింది. పాల్వంచ మండలం శేఖరం బంజరం పీహెచ్సీలో పల్స్పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రియాకం ఆల ప్రారంభించారు. అంగవైకల్యాన్ని జయించేది ర�
పల్స్పోలియో సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికా
చిన్నారుల్లో పోలియో వ్యాధి నివారణకు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కేం ద్రాలను ప్రారంభించార�
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం 0-5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. వరంగల్ దేశాయిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. తొలిరోజు 10 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
గుట్టలు ఎక్కి.. వాగులు దాటి.. 16 కి.మీ గ్రామానికి నడిచి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు వైద్య సిబ్బంది. ములుగు జిల్లా వాజేడు పీహెచ్సీలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ చిన్నవెంకటేశ్వర్లు, ల్యాబ్ ట�
ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పోలియో చుక్కల పంపి�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పల్స్పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో ధరణికుమార్ మాట్లాడుతూ..0-5స�
0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం వైద్య సిబ్బంది