ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పకుండా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించాలని జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అ న్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కా ర్యాలయంలో పల్స్పోలీయో వ్యాక్
పల్స్పోలియో కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పల్స్పోలియో చుక్కలు వేయనున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్�
నేటి నుంచి ప్రారంభమవుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైద్యాధికారి కార్యాలయంలో విలేకర
పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు చ�
నవజాత శిశువు నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలియో చుక్కలకు దూరమై
నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో అంతం.. మనందరి పంతం, పోలియోను తరిమేద్దాం.. అందమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం.. అంటూ పల్స్పోలియో కార్యక్రమంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైద్యారోగ్యశాఖ విస్తృత�
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు జరిగిన పల్స్పోలియో కార్యక్రమం విజయవంతమైంది. మొత్తం 38,31,907 చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయాలన్నది వైద్యారోగ్యశాఖ లక్ష్యం కా�