యాదాద్రి, జూలై 5: యాదగిరిగుట్టలోని స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లతోపాటు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు విశేష పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు తిరువార
యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యే పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, సిబ్బ�
ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు నైవేద్యం�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్ మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు లడ�
జూబ్లీహిల్స్ : వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకుని గురువారం ఎర్రగడ్డలోని శ్రీవిజయలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు ఉత్తర ద్వార దర్శనంతో శ్రీవెంకటేశ్వర స్వ
దూదిమెట్ల బాలరాజు యాదవ్ | యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ యాదవ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మల్లన్నను దర్శించుకున్న భక్తులు | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
షాద్నగర్టౌన్ : రుద్రావతార వీర.. వీరభద్ర అంటూ భక్తులు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం ముగింపు, అమావాస్య సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీలోని శివమారుతి గీతా అయ్యప్ప మందిరంలో
మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి మూడు సంవత్సరాలు పూర్తి చేసు కున్న సందర్భంగా…మంగళవారం పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మ
శివ మార్కండేయ స్వామి దేవాలయం | వెనుగుమట్ల గ్రామంలో శివ మార్కండేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమనికి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ హాజరై హాజరై పూజలు నిర్వహించారు.