కీసర, ఆగస్టు:కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవం పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరుడిక
నేతి విద్యా సాగర్ | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్ దర్శించుకుని సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వాతినక్షత్ర పూజలు | నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆలయ అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.