ఏజెన్సీలో ప్రతీయేటా ఆదివాసీ గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో జూన్ మాసంలోని(ఆశాడ మాసం)లో నిర్వహించే వన దేవత ప్రత్యేక పూజలతోపాటు అకాడీ పండుగ ప్రత్యేకమైనవి పూజలు ప్రారంభమయ్యాయి.
Matsyagirindra Swamy | వెన్నెంపల్లి స్వయంభు మత్స్యగిరింద్ర స్వామి(Matsyagirindra Swamy Temple) ఆలయంలో బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడు వొడితల సతీష్ కుమార్ (Vodithala Satish Kumar) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Konda Surekha | మంత్రి కొండా సురేఖ( Konda Surekha) వేములవాడ రాజన్నను (Vemulawada Rajanna) దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు(Pujas) తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మనవడి పుట్టు వెంట్రుకల మొక్కలు స్వామివారికి చెల్�
YS Jagan | తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ పూజలకు పిలుపునిచ్చింది.
Minister Tummala | అలంపూర్(Alampur) శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి(Bala Brahmeswara Swamy) ఆలయాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) దర్శించుకు న్నన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MLA Sunithalakshmareddy | కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalakshmareddy) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వది
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. అదివారం కొమురవెల్లి క్షేత్రానికి 8వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో �
MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది. ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని తుంగతుర�
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో (Srisailam Temple) శ్రావణమాసం నాలుగవ రోజు ఆదివారం నాగుల చవితి ( Nagula Chaviti) పూజలు శాస్త్రోకంగా నిర్వహించారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా
నియమబద్ధంగా జీవించడం కష్టమైన పనేం కాదు! మనసు పెడితే అందరికీ సాధ్యమయ్యేదే!! అందుకోసం తపస్సు చేయాల్సిన పనిలేదు. క్రతువులు నిర్వహించాల్సిన అవసరం అంతకన్నా లేదు! మరేం చేయాలి? మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మన తప�