పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి, రాగినేడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాహ్మణపల్లిలో రూ.55 లక్షలు, రాగినేడులో రూ.70 లక్షలతో వివిధ అభ�
Karnataka | ఐదు గ్యారెంటీలను ఆశగా చూపెట్టి రెండేండ్ల కిందట కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య సర్కారు అవినీతికి కేరాఫ్గా మారిపోయింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోకుండా ప్రభుత్వ
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో లబ్ధిదారులకు మ
భారత్లో చీకటి రాజ్యానికి దారులుపరిచిన ఎమర్జెన్సీ ప్రకటనకు ఈ జూన్ 25తో 50 ఏండ్లు నిండనున్నాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన తొమ్మిదేండ్ల పాలన (1966-75) తర్వాత దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 19 నెలల అత్యయిక స్థితిలో
MLA Rajender Reddy | ప్రజాసంక్షేమమే ప్రభుత్వ దేయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధి 31వ డివిజన్ వాసవి కాలని, దుర్గాదేవి కాలని, ప్రశాంత్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
Shambhipur Raju | ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. భద్రాచలంలోని �
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుర్చీ కోసం రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, అధికారులు నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ పని చేశారనే విషయాన్ని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొందుర్గు మండల �
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బలిజగూడ, బాచారం, బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో రూ. 2.59 కోట్ల నిధులతో చేపట్టి�
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడ
సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా స్పష్టం చేశారు.