అవినీతి, అధికారుల అలసత్వంపై అనేక ఫిర్యాదులు చేసినా, తనకు న్యాయం జరగటం లేదంటూ మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. వెయ్యి పేజీలతో ఫిర్యాదును రూపొందించిన అతడు, దాన్ని ఒంటికి చుట్టుకొని అర్ధనగ
వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి సమర్పించిన అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన �
కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి పూలమొక్కను ఇచ్చి కలెక్టర్కు స్వాగతం పలికారు.
ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజావాణి సందర్భంగా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున
‘ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు తీసుకోలేదని.. వృద్ధాప్యంలో ఉన్న తనను కొడుకు పట్టించుకోవడం లేదని.. అమ్మిన భూమికి డబ్బులు ఇవ్వడంలేదని..’ఇలా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఐకేపీ సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతీ సీజన్లో క్వింటాలుకు కొంత కమీషన్ డబ్బులను ఐకేపీ సభ్యులకు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నద
దళితబంధు రెండో విడుత నిధుల కోసం దళితలోకం ఎదురుచూస్తున్నది. గత కేసీఆర్ సర్కారు సాయం అందించే ప్రక్రియ చేపట్టినా.. ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల గడుస్తున్నా.. ఎలాంట�
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
నల్లగొండ కలెక్టర్గా దాసరి హరిచందన సోమవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ను గత నెల 17న ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ డైరెక్టర్గా బదిలీ చేసిన విషయం తెలిసి�
ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కల
అనేక సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎట్టకేలకు అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయించారు. ప్రతి సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయ�
జిల్లాలో విద్యా, వైద్యం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నదని జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నూతన క లెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మా ట్లాడార
అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం సంతృప్తి కలిగించిందని కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి అన్నారు. సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. గురువారం కమిషనరేట్లో మీడియాకు నేర సమీక్షా వార్�
Aasara Pension | కట్టం తెలిసినోల్లే.. దాన్ని తీర్సే ఉపాయం చేస్తరని పెద్దలంటరు. నా బతుకు తెలంగాణ అచ్చినంకనే ఓ గడ్డన వడ్డది. మా ఆయన వడ్రంగి పని చేసేటోడు. ఎన్ని తిప్పలున్నా.. మేం మంచిగనే ఉండేటోళ్లం. సక్కగ సాగుతున్న సంసార�