వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ, అంటువ్యాధుల నివారణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆస్తి పన్ను వసూళ్లు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పని చ�
కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించింది. చికిత్సాపరమైన సమర్థన లేకపోవడం, వాటి వల్ల కలిగే ముప్పులతో పోలిస్తే వాటిని నిరంతరం వాడటం వల్ల ఒనగూరే ప�
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో పలు చోట్ల అంటువ్యాధులపై ఆందోళనలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా షిగెల్లా ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగా పెరగడం, అలాగే నిపా వైరస్, వెస్ట్ నైల్ ఫీవర్ కేసులపై కే
దేశంలో వైద్యాన్ని అత్యంత ఖరీదుగా మార్చిన రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉన్నది. ఈ మేరకు 80వ నేషనల్ ‘శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఆన్ హౌస్హోల్డ్ సోషల్ కన్జమ్షన్ ఆఫ్ హెల్త్' తాజా సర్వేల
బదిలీ ఉత్తర్వులను ధిక్కరించి, విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహించిన జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)పై వేటు పడింది. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఈఈ పనిచేస్తున్న శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ కమి
KTR | వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో జాప్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజారోగ్యంపై ఎందుకంత నిర్లక్ష్య ధోరణి అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎ
రాష్ట్రంలో ప్రజారోగ్యం మెరుగుదలతో పాటు రోగుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. సోమవారం సచివాలయంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కౌన్సిల్ తొలి సమావేశ�
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరులో పరిశ్రమల కాలుష్యంతో ప్రజారోగ్యానికి ముప్పు తప్పడం లేదు. వర్షాలు కురుస్తుండడంతో వర్షపు నీటి మాటున రసాయన పరిశ్రమలు వ్యర్థాలను బయటకు వదులుతున్నాయి.
ప్రజారోగ్యంపై రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు ఏమాత్రం పట్టింపు లేదని, ప్రతీ డివిజన్ లో పారిశుధ్యం అస్తవ్యస్థంగా తయారైందని, విష జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారుల్లో చలనం లేదని సీపీఐ (ఎంఎల్) మ�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా హైదరాబాద్ మహానగరం మురుగు కూపంలా మారింది. చిన్న వర్షానికే నగరమంతా చెత్తాచెదారం, మురుగు నీటితో నిండిపోతున్నది. ప్రధాన రహదారుల నుంచి బస్తీల్లోని �
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆశ వర్కర్లు బాధ్యతగా వ్యవహరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.కళావతి బాయి అన్నారు. మంగళవారం బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సం�
నిరుపేదలు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులను ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోయినా.. అధికార యంత్రాం గం చొరవ చూపి బేల పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.