ప్రజారోగ్యంపై రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు ఏమాత్రం పట్టింపు లేదని, ప్రతీ డివిజన్ లో పారిశుధ్యం అస్తవ్యస్థంగా తయారైందని, విష జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారుల్లో చలనం లేదని సీపీఐ (ఎంఎల్) మ�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా హైదరాబాద్ మహానగరం మురుగు కూపంలా మారింది. చిన్న వర్షానికే నగరమంతా చెత్తాచెదారం, మురుగు నీటితో నిండిపోతున్నది. ప్రధాన రహదారుల నుంచి బస్తీల్లోని �
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆశ వర్కర్లు బాధ్యతగా వ్యవహరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.కళావతి బాయి అన్నారు. మంగళవారం బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సం�
నిరుపేదలు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులను ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోయినా.. అధికార యంత్రాం గం చొరవ చూపి బేల పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
N vasantha | జవహర్నగర్ కార్పొరేషన్లోని 10వ డివిజన్లో డెంగ్యూ కేసు నమోదవ్వగా కమిషనర్ వసంత సిబ్బందితో కలిసి బుధవారం బాధితురాలి ఇంటికి వెళ్ళి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణపై అవగాహన కల్ప�
ప్రజారోగ్య సంరక్షణలో ఫార్మసీ రంగం కీలకమని కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ నేతృత్వంలో మంగళవారం ‘డ్రగ్ డిసవరీ ఇన్నోవేషన్ డెవలప్మెంట్' అనే అంశం�
వరంగల్ మండిబజార్లోని ఖుర్షీద్ హోటల్ బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం రాత్రి నలుగురు మిత్రులు కలిసి ఖుర్షీద్ హోటల్కు వెళ్లి 4 సింగి
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.
ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెకులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
వైద్యశాఖలో గురువారం నుంచి బదిలీలు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ అలాట్మెంట్ కాకుండా.. ఫిజికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటివరకు ప్రకటించిన సీనియార్టీ జాబితాపై ఆరోపణలు వెల్లువెత్తుత