రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణను దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ జన్మదినం కానుకగా యాదగిరిగుట్టకు 100పడకల ఏరియా ఆస్పత్రి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థి�
ప్రజారోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం తన సొంత గ్రామం నాగారంలో కంటి వెలుగు కార్యక్�
యోగా, ప్రాణాయామం అల్జీమర్స్ ముప్పును అరికట్టడంలోసాయపడతాయని తేలింది. భారత్లో 65-70 ఏండ్ల వయసు వారిలో.. 5 నుంచి 6 శాతం మందిలో తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
ప్రజారోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక సాంకేతికతను సమకూర్చి వాటిని బలోపేతం చేస్తున్నది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేయిస్తు
రాష్ట్రంలోని ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మరోసారి ‘కంటి వెలుగు’ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా జిల్లాలోని 174 పంచాయతీల పరిధిలో ఉన్న 1,70,809 మందిక
సర్కారు దవాఖానను ఆశ్రయిస్తున్న రోగులు సంఖ్య రోజురోజుకూ మెరుగు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానలను బలోపేతం చేసే దిశగా సర్కారు అన్ని రకా ల వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నారు. �
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.11,65, 500 విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అం
నీట్-పీజీ ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహణకు పరిమితి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. విద్య, ప్రజారోగ్యం అంశాల్లో రాజీపడి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించొద్దని సూచించింది. జస్ట�
Monkeypox | ప్రజారోగ్యానికి మంకీపాక్స్ (Monkeypox) ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదయ్యాయని
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన
వరంగల్ : హైదరాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యత గల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అందులో భాగ�
సీఎం భరోసాతో కరోనా బాధితుల్లో కొత్త ఉత్సాహం ఎంజీఎంను సందర్శించిన కేసీఆర్ 32 నిమిషాల పాటు వార్డుల్లో ప్రతి బెడ్ వద్దకు వెళ్లిన సీఎం 48 మంది రోగులతో ముచ్చట బాధితుల్లో మానసిక స్థైర్యం వైద్యులు, సిబ్బందిలో �