‘ఓట్ల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామని చెబుతూ వచ్చే ఆపద మొక్కులోళ్లను నమ్మొద్దు. అంగీలు చింపుకొని కూడా వస్తరని నమ్మితే గోసపడుతరని’ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు.
కాంగ్రెస్ వస్తే అన్నీ ఇబ్బందులే. ఏండ్ల కొద్ది పాలించి రాష్ట్రంలో చేసిందేమీలేదు. అన్నీ స్కాంలు తప్ప అభివృద్ధి ఉండదు. నమ్ముకున్న ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చే కాంగ్రెస్ కావాలా..? ప్రజా సంక్షేమానిక�
‘కాంగ్రెస్ వస్తే కరెంట్ కాటకలుస్తది. తెలంగాణ మళ్లీ అంధకారమైతది. ఎవుసానికి మూడు గంటలే ఇస్తామని ఆ పార్టీ నాయకులు బాజాప్తా చెబుతున్నరు. మీకు మూడు గంటలు ఇచ్చే పార్టీ కావాలా..? 24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా
నేను మీ బిడ్డను. ఎన్నో ఏండ్ల నుంచి మీ సేవలోనే ఉన్నా. మీకు ఆపదొస్తే ఆదుకుంటా. కష్టమొస్తే తోడుగా నిలుస్తానని’ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంతి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు భరోసానిచ్చారు.
‘మేం చేయ్యి గురోళ్ల లెక్క ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం. నిజాయితీగా ఉంటం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతం. ఈ పదేండ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు మీ కండ్ల ముందే ఉన్నయి.
హస్తం గుర్తుకు ఓటేస్తే పల్లెల్లో కటిక చీకట్లు అలుముకుంటాయి రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు గ్యారెంటీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ
‘తమది గొప్ప పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని ఏండ్ల కొద్ది పాలించి, అధ్వానం పట్టించింది. చీకటి బతుకులు చేసింది. ఒక్క అభివృద్ధి చేయలే. ప్రజలకు సమస్యలు తప్ప, సంతోషం లేకుండా చేసింది.
‘అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే, ప్రగతివైపు నిలిచే బీఆర్ఎస్ పాలన కావాలా..? అయ్యా.. అప్పా అంటూ ఢిల్లీ పెద్దలకు గులాంగిరీ చేసే వారి పాలన కావాలో.. ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ధ�
నాలుగున్నరేండ్లు కనుమరుగైన కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు రాగానే అబద్ధపు హామీలు ఇస్తూ ఆపద మొక్కులతో ప్రజల ముందుకు వస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ప్రజల
సెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(గురువారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ దిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో నిర్వహిం చే ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ల్లో పాల్గొంటారు.
“ఎన్నికలు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్, ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించి స్కాంలు తప్ప చేసిందేమీ లేదు. ప్రజలను నిండా ముంచింది. కాంగ్రెస్ అంటే స్కాంలు. బీఆర్ఎస్ అంటే స్కీంలు.
కాంగ్రెస్ యాభై ఏండ్లు అధికారం వెలగబెట్టి ప్రజలను మోసం చేసింది. అభివృద్ధిని మరిచి అవినీతికి పెద్దపీట వేసింది. ఇప్పుడు గ్యారెంటీలంటూ మరోసారి దగా చేసేందుకు వచ్చింది. పొరపాటున నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే ఆగమ�
‘కాంగ్రెస్ పాలన మనకు కొత్తనా..? రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించి చేసింది శూన్యం. ఇప్పుడు ఒక్క అవకాశం అంటూ, ఆరు గ్యారెంటీలంటూ మోసపు హామీలతో వస్తున్నరు. వాళ్లను నమ్మితిమా..? అంతే సంగతులు.
‘ధర్మపురి ప్రజలే నా బలం. నా బలగం. మీరు పెట్టిన భిక్షతోనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్న. చీఫ్విప్గా, మంత్రిగా ఎదిగినా మీలో ఒకడిగా ఉన్న. ఆపదొస్తే ఆదుకున్న. కష్టాల్లో తోడున్న. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ�