జిల్లాలో పలుచోట్ల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. పల్లెల్లో ప్రజలు ఉదయం నుంచే బారులు తీరగా.. పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల వద్ద పెద్దగా సందడి కనిపించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెంటీల పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ షురూ అయ్యింది. గురువారం నుంచి ఆయా గ్రామాల్లో పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు.
వికారాబా ద్ జిల్లాలో అర్హులకు ప్రభుత్వ పథ కా లను అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండ�
దళారులు, పైరవీకారులకు చోటులేదని, అర్హులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గురువా రం బోయినపల్లి, బూర్గుపల్లి, కోరెం గ్రామా ల్లో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా న
తెలంగాణ ప్రభు త్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు సహాయ, స హకారాలు అందించాలని హుజూరాబాద్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్క
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం తొలిరోజు సందడిగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అబ్దుల్లాపూర్మెట్లో నిర్వ హ
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును వాయిదా వేసేందుకే ప్రజాపాలన పేరిట దరఖాస్తుల పక్రియకు తెరలేపిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ తంతు నడిపిస్�
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు స్వీకరణ కోసం నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభం కానున్నది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ�
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం, మహాలక్ష్మీ, గృహలక్ష్మీ, యువ వికాసం, ఇందిరమ్మ ఇం డ్లు, రైతు భరోసా, అభయహస్తం చేయూత తదితర పథకాలకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు పరిగి
వంద రోజుల్లో తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని జిల్లా ఇన్చార్జి, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.