కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రజల �
ప్రజా పాలన పర్యవేక్షణ కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు శ్రీదేవసేనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా, పెద్దపల్లి కలెక్టర్గా పని చేస�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్కు గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. ఇక్కడి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించను�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించేం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధికారులను ఆదేశించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డులో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తెలిపారు. బుధవారం దరఖాస్తు స్వీకరణ సంబంధించి వివరాలు తెలిపారు. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు దర
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి కలెక్టర్ గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించా�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విభాగంలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని,