సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అభయహస్తం ఆరు గ్యారెంటీలను ఆమలు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారులు ఓపికతో దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు.
పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్, పామనుగుండ్ల, ఎరసానిగూడెం, నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామాల�
ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొర్లకుండా వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావ
ప్రజా పాలన నిరంతర ప్రక్రియ అని, ఇక నుంచి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పాలన పరిశీలకురాలు దేవసేన పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెర కాలనీ గ్రామంలో శుక్రవారం నిర్�
అభయ హస్తం అమలులో భాగంగా ప్రజాపాలన సభల్లో స్వీకరిస్తున్న దరఖాస్తులను ఈ నెల 12లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డేటా ఎంట్రీ ఆ
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం మెట్పల్లి పట్టణం 21వ వార్డులోని గోల్ హన్మాన్ ఆలయ ఆవరణలో జ�
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గత నెల 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన ఆరో రోజుకు చే రింది. గురువారం ఒక్కరోజే 26,365 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలా�
వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం మర్పల్లిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాపతి హాజర
సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సూచించారు. దండేపల్లి మండలం నాగసముద్రంలో ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం సందర్శించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్ల�
అర్హులందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నెన్నెల మండలం గుండ్లసోమారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చిత్తాపూర్లోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల�
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండలం సయ్యద్మల్కాపూర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ వేణు అన్నారు. మండలంలోని గోలేటి, రెబ్బెన, రాజారం, కొమురవెళ్లి గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్
రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న సంక్షేమ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒకరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ పట్టణంలోని 17,19, 20వ వార్డుల్లో ప్రజా పాలన సభలకు ఆయన హ�