ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను గ�
ప్రజాపాలన సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులను వేగంగా కంప్యూటరీకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజాపాలన దర�
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను వేగవంతంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న ఆపరేటర్లకు సూచించారు. ఆదివారం దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ దరఖాస్తులు పోటెత్తాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయత
అభివృద్ధే ధ్యేయంగా అందరూ పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లి, అనంతగిరి గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాల�
ప్రజాపాలన దరఖాస్తుల డేటాను తప్పులు లేకుండా నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ స్పష్టం చేశారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల మండలాల్లో ప్రజాపాల�
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో 8 రోజులుగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
సంక్షేమ పథకాల అమలుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని ఊటూర్ గ్రామంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప�
ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారం ముగిసింది. డిసెంబర్ 28 నుంచి ఈనెల 6వ తేదీ శనివారం వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక�
ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఎనిమిది రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11,58,263 అప్లికేషన్లు వచ్చాయి. కేవలం ఆఖరి రోజే 1,28,790 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 28న ప్రారంభం కాగా, రె�
అభయహస్తం పథకంలో భాగంగా ఐదు గ్యారెంటీల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట గ్రామసభలు నిర్వహించారు.
పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. అనుముల మండలం తిమ్మాపురం, గుర్రంపోడ్ మండలంలోని తెరాటిగూడెం, చేపూర్, పాల్వాయి, తానేదార్పల్లి గ్రామాల్లో శనివారం �
ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేసేందుకే ప్రజాపాల న నిర్వహిస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం అన్నారు. శుక్రవారం బో యినపల్లి మండలం గుండన్నపల్లిలో నిర్వహించిన ప్రజా పా లన కార్యక్రమానికి హాజర