రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం కనిపించకపోయినా.. కనీసం దరఖాస్తుల డాటా ఎంట్రీకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదు.
ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన గృహజ్యోతి అమల్లో గందర నెలకొన్నది. ప్రజాపాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేయకపోవడంతో డేటా లేక యంత్రాంగం తం టాలు పడుతున్నది.
‘ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు తీసుకోలేదని.. వృద్ధాప్యంలో ఉన్న తనను కొడుకు పట్టించుకోవడం లేదని.. అమ్మిన భూమికి డబ్బులు ఇవ్వడంలేదని..’ఇలా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి
558 గ్రామ పంచాయతీలు.. 16 మున్సిపాలిటీలు.. 11 రోజులు.. 5,09,849 దరఖాస్తులు.. 1,439 మంది ఆపరేటర్లు.. వెరసి గడువుకు ముందే ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ముగించారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈనెల 17 లోపుగా పూర్తి చేయాల్సి ఉండగా, ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు �
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వాటిని ఆన్లైన్ ప్రక్రియ చేపట్టే కార్యక్రమాన్ని తాసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని సిబ్బందిక�
ప్రజాపాలన దరఖాస్తుల పూర్తి వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నతాధిక�
ప్రజాపాలన ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి 1,25,84,383 దర ఖాస్తులు అందాయి. వీటిలో అభయహస్తం కింద 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్కార్డు, ఇతర అంశాలకు సంబంధించి 19,92747 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు అంతాబాగానే ఉన�
మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీల్లో 14,621 ఆరు గ్యారెంటీల దరఖాస్తులు, 3,321 ఇతర దరఖాస్తులను స్వీకరించగా అందులో బండపల్లి, మారేపల్లితండా, ఖానాపూర్, ఓమ్లానాయక్తండా, కందనెల్లి గ్రామాల దరఖాస్తులను అభయహస్తం వెబ్సై
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద రఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28 నుంచి అన్ని గ్రామపంచాయతీలు, ము న్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో అధికారులు ప్ర జల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.
కామారెడ్డి జిల్లాకేంద్రంలోని 49వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కేంద్రమిది. చివరి రోజు శనివారం మధ్యాహ్నం వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, సిబ్బంది భోజన విరామం తర్వాత సెంటర్�