ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసినా.. బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సిబ్బంది బుధవారం నిరసన తెలిపారు. ఈ మేరకు ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
ప్రజాపాలన సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులను వేగంగా కంప్యూటరీకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజాపాలన దర�
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను వేగవంతంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న ఆపరేటర్లకు సూచించారు. ఆదివారం దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు.
ప్రజాపాలన దరఖాస్తుల డేటాను తప్పులు లేకుండా నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ స్పష్టం చేశారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల మండలాల్లో ప్రజాపాల�
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో 8 రోజులుగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
సంక్షేమ పథకాల అమలుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని ఊటూర్ గ్రామంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప�
ప్రజాపాలన దరఖాస్తు ఫారాల ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఆరు గ్యారెంటీల పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు అధికారులు గ్�
ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి.. ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో శేషాద్రి, జిల్�
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గత నెల 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన ఆరో రోజుకు చే రింది. గురువారం ఒక్కరోజే 26,365 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలా�
గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా పాలనకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలు రద్దీగా మారాయి.