తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. స్థానిక రాంనగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. పారిశుధ్య న
స్వయం సహాయక సంఘ సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులకు శ్రీనిధి ద్వారా సభ్యురాలి ప్రమాద బీమా పరిహారం కింద మంజూరైన రూ.10 లక్షల చెక్కును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్ద కొడప్ గల్ విద్యుత్ ఎఈ పవన్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనుల కోసం అవసర మైన భూసేకరణ వివరాలు త్వరగా పూర్తిచేయలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సం
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సమతులమైన ఆహారాన్ని అందించాలని మండల విద్యాధికారి వి. పావని అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, కస�
తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బోర్ర శంకర్ అనారోగ్యంతో శనివారం అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శ
ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్స్ అందించేందుకు అవసరమైన శిక్షణ సజావుగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కోయ శ్రీ హర్ష రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రైవేట్ లైసెన్స్ సర్వ
సారంగాపూర్ మండలంలోని లచ్చక పేట గ్రామానికి చెందిన ఆకుల రమేష్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబానికి యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం అందించార
ప్రభుత్వం దివ్యాంగులకు రాజీవ్ యువ వికాసం పథకంలో రిజర్వేషన్లు అందించాలని దివ్యాంగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం అంద�
రెస్టారెంటుల్లో వినియోగదారులకు నాణ్యమైన ఆహరాన్ని అందించాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, దాబాల్లో కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస�
మంత్రి ఎర్రబెల్లి | ప్రభుత్వ హాస్పిటల్స్లో కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించి, ప్రజల్లో నమ్మకం కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.