ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్య క్తం చేస్తున్నది. ఉద్యమంలో భాగంగా బ క్క జడ్సన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలని పిలు
భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై టే�
విద్యుత్తు లేక వరినార్లు ఎండిపోతున్నాయని, వెంటనే కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. డీడీలు కట్టి మూడు నెలలవుతున్నా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం లేదని అధికారులపై మండిపడ్డారు. ఈ మేరకు శనివ
కాంగ్రెస్ సర్కార్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. శనివారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. రైతులు పెద్ద సంఖ్యలో ప�
బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం కొనసాగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం కరీంనగర్ జిల్లా నాయకులు డిమాండ్ చేశా రు.
residents protest | హౌసింగ్ స్కీమ్ కింద ముస్లిం కుటుంబానికి ఇంటిని అధికారులు కేటాయించారు. హిందువులైన అక్కడి నివాసితులు దీనిని వ్యతిరేకించారు. సంబంధిత చట్టం నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. గుజరాత్ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మంత్రులకు నిరసన సెగ తగిలింది. మంత్రులు వస్తున్నట్టు తెలుసుకున్న సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణాల్లో సాగు భూములు కోల్పోయిన నిర్వాసితులు తమకు పరిహారం �
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల తుది ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకం�
Murder | ప్రాణం ఎప్పుడు ఏవిధంగా పోతుందో ఎవరికీ తెలువదని అంటుంటారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. తాజాగా బీహార్లో అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఆవుకు పాలుపిండుతూ హత్యకు గ�
తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు (Gurukul Aspirants) మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామన్నారు.
CBIT | సీబీఐటీలో IQAC డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. IQAC డైరెక్టర్లుగా ఉన్న సుశాంత్బాబు, త్రివిక్రమ్ గత కొంతకాలంగా మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై ఓ మహ�
పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కాంట్రాక్టు కార్మికులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా దవాఖాన ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన ఏసు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మావోయిస్ట�
Power cuts | ఒకవైపు ఎండలు మండుతుండగా మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. గంటల కొద్దీ పవర్ కట్లపై మండిపడుతున్నారు.
Protest | ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శ్రేణుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపుమేరకు కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఉదయం నుంచే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్