రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. పరీక్షలు నిర్వహించి, ఫలితాలు సైతం విడుద�
నెలకు 26 రోజులు పనికల్పించాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. శనివారం ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శివాజీ బీడీ కంపెనీ కార్యాలయం ఎదుట �
North VS South : పన్ను బకాయిల చెల్లింపు, పన్నుల పంపిణీలో కర్నాటక పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల నేతృత్వంలో కాంగ్రెస�
కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి కాంగ్రెస్ ప్రభు త్వం అప్పగించడాన్ని నిరసిస
ఢిల్లీ నుంచి దియోగఢ్ (జార్ఖండ్)కు వెళ్లాల్సిన విమానం హఠాత్తుగా రద్దు కావటంతో ఢిల్లీ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు నిరసనకు దిగారు. ‘బంద్ కరో.. బంద్ కరో’ అంటూ కొంతమంది ప్రయాణికులు పెద్ద పెట్టున నిన�
Constable Protest | మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally police station) ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్(Constable) నాగమణి ఆందోళన(Protest) చేపట్టారు.
Flyers protest | జార్ఖండ్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లో నిరసనకు దిగారు. (Flyers protest) ఇండిగో ఎయిర్లైన్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Prajavani | డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరై ఆందోళనకు దిగారు.
Protest | వేతనాలు పెంచాలని గత కొన్నాళ్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సీఐటీయూ (CITU) కార్యకర్తలతో కలిసి విస్సన్నపేట జాతీయ ర�