పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు, గుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండోరోజూ మంగళవారం క�
రంగారెడ్డి కలెక్టర్రేట్ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. ప్రభుత్వ విధానాలపై ప్రజాసంఘాల నేతలు ఆక్రోశాన్ని వెళ్ల గక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన�
Bees attack | సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతిపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు �
Protests in Kolkata | లేడీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు బెయిల్పై కోల్కతాలో నిరసనలు వెల్లువెత్తాయి. బాధిత ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు, పలు వైద్య సంఘాలు, రా�
Kerala MPs Protest | కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Farmer Family Crawls On Knees | ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రాణాలు ఫణంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహిరిస్తూ నాశనం చేస్తున్నదని నల్లగొండ, నకిరేకల
Police Lathi Charge | సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష సాధారణీకరణను వ్యతిరేకించారు. ఈ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాతపద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీ
'Makan wapas lo' protest | ముస్లిం డాక్టర్కు ఫ్లాట్ అమ్మడంపై హిందువులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లాట్ను వెనక్కి తీసుకోవాలని అమ్మిన వ్యక్తిని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్ద బ్యానర్తో హౌసింగ్ సొసైటీ వద్ద నిరసన చేపట్టార
గురుకుల పాఠశాలల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్వీ బృందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం షాద్నగర్ మున్సిపాలిటీ చటాన్పల్లిలోని గురుకుల పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన వారిని అక్�
Samajwadi Party: అదానీ అంశంపై జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు సమాజ్వాదీ పార్టీ దూరంగా ఉంది. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో జరిగిన ప్రదర్శనకు ఆ పార్టీ నేతలు హాజరుకాలేదు.
వసతి గృహాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గురుకుల బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నరని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్క
గురుకులాల యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ తొత్తులుగా మారాయని, ఇది సరికాదని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ పేర్కొన్నారు. గురుకులాల బాట కార్యక్రమంలో భాగ�