జీవితం అమూల్యమైనది. ఎవ్వరికైనా ఒక్కసారే దొరుకుతుంది. ఆ జీవితాన్ని అందంగా మలుచుకోవాలి. అర్థవంతంగా గడపాలని చెబుతుంది ఖురాన్. ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఈ జీవిత ప్రయాణం ముగిసినట్లే. అందుకే జీవితాన్ని వరంగ�
ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో మదీనా పట్టణంలో వైద్యులు ఏ పనీపాటా లేకుండా ఉండేవారు. రోగులు రాక గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవారు. ఒకానొక సందర్భంలో వైద్యులంతా కలిసి ముహమ్మద్ ప్రవక్త (స) దగ్గరికి వచ్చి ‘మా దగ్గ�
మనసును ఖురాన్ పరిభాషలో ‘నఫ్స్' అంటారు. మూడు రకాల మనసులు ఉంటాయని ఖురాన్ పేర్కొన్నది. అవి నఫ్సె అమ్మారా, నఫ్సె లవ్వామా, నఫ్సుల్ ముత్మయిన్నహ్. మనసుల్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మనసులో క్రోధం, అసూయ, ద�
కత్తి చేసిన గాయం కాలంతో మానుతుందేమో గానీ, మాటలు చేసే గాయాలు ఎప్పటికీ మానవు అంటారు మన పెద్దలు. సంభాషణ, భావ వ్యక్తీకరణ మనిషికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. ఇతరులతో మాట్లాడే ముందు మన మాటలు సందర్భోచితమా, కాద�
వాగ్దాన పాలనను గురుతరమైన బాధ్యతగా ఇస్లాం పేర్కొంది. అది ముస్లింల నైతికతలో భాగమని తెలిపింది. ఏ వ్యవహారంలో అయినా వాగ్దానం చేసినట్లయితే చివరి నిమిషం వరకు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి దానిని నెరవేర�
ఖురాన్ ‘హృదయం (గుండె)‘ గురించి వివరంగా చర్చించింది. సుమారుగా 130 సార్లు హృదయానికి సంబంధించిన వాక్యాలు ఈ పవిత్ర గ్రంథంలో కనిపిస్తాయి. గుండెను ఖురాన్ ఖల్బ్ అని సంబోధించింది. ఖల్బ్ అంటే ‘తిరగడం’ అని అర్ధం.
ఖలీఫా హారూన్ రషీద్ తన ఇద్దరు పిల్లలకు ఇంట్లోనే చదువులు చెప్పించేవారు. ఇమామ్ కసాయి చెప్పే పాఠాలను ఖలీఫా ఇద్దరు పిల్లలు మామూర్, అమీన్ ఎంతో బుద్ధిగా వినేవారు. గురువు గారికి పరమ విధేయులుగా ఉండేవారు. ఒకర�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో (Prayagraj) ఓ కండక్టర్పై ఇంజినీరింగ్ విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ విద్యార్థి లారెబ్ హష్మి (Lareb Hashmi) కాలేజీకి వెళ్లడానికి బస్సు ఎక్కాడు.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) సతీమణి హజ్రత్ ఆయిషా (రజి) దగ్గరికి ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను వెంటపెట్టుకొని వచ్చింది. ఎన్నో రోజులుగా పస్తులున్నామని తన ఆకలి బాధను తెలియజేసిందా మహిళ. ఆ సమయానికి ఆయిషా (రజి) ఇం�
హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్టు చేసిన ఓ వీడియో దుమారం రేపింది. ఆ వీడియోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు బుక్ చేశారు. సోమవా
ముంబై: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్ 22వ తేదీన వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకావాలన్నారు. థానే జిల్లాలో ముంబై పో