MLA Sabitha Reddy | ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని మాజీ మంత్రి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Reddy) తెలిపారు.
సిద్దిపేట-ఎల్కతుర్తి ఎన్హెచ్కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జాతీయ రహదారిగా నామకరణం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పీవీ స్వగ్రామం వంగరలో శనివ
MLA Kadiam | కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress party) ఏర్పడినా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుత�
Mla Kishan Reddy | కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలన అని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్రెడ్డి(Mla Kishan Reddy) ఓటర్లకు విన్నవి
Minister Talasani | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తప్పుడు ప్రచారం, ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) విమ
Minister Niranjan Reddy | ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని 2018 ఎన్నికలో ఇక్కడ దేవాలయం దగ్గర మాట ఇచ్చిన. ఇచ్చిన వాగ్ధానం మేరకు అన్ని హామీలను నెరవేర్చానని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. �
నాడు ఏ చిన్న పని పడినా గుట్టలు దిగి రావాల్సి వచ్చేది. 23 కిలో మీటర్ల దూరంలోని కెరమెరికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. రాత్రి అయితే అటవీ జంతువుల భయానికి అక్కడే ఎక్కడో ఒకచోట పడుకుని తెల్లారి వచ్చే పరిస్థితి ఉ�
గత 9 ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్పగా లాభపడిందని గత శనివారం హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరేడ్గ్రౌండ్ సభలో సెలవిచ్చ
తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీని అడిగితే ఆయన నుంచి సమాధానం లేదని సీఎం స్టాలిన్
విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకోలేదన్నారు. మదురై ఎయిమ్స్ ప్రాజెక�
ఎనిమిదేండ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో యావత్ తెలంగాణకే తలమానికంగా రూపుదిద్దుకొంటున్నది.
కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవ�
ఉచితాలపై గత 4 మాసాలుగా దేశవ్యాప్తంగా చోటు చేసుకొన్న పరిణామాలివి. ఈ క్రమాన్ని గమనిస్తే దీని వెనుక నడిపిస్తున్న సూత్రధారులు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తాము అధికారంలోకి రావడానికి ఇబ్బడిమ