తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీని అడిగితే ఆయన నుంచి సమాధానం లేదని సీఎం స్టాలిన్
విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకోలేదన్నారు. మదురై ఎయిమ్స్ ప్రాజెక�
ఎనిమిదేండ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో యావత్ తెలంగాణకే తలమానికంగా రూపుదిద్దుకొంటున్నది.
కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవ�
ఉచితాలపై గత 4 మాసాలుగా దేశవ్యాప్తంగా చోటు చేసుకొన్న పరిణామాలివి. ఈ క్రమాన్ని గమనిస్తే దీని వెనుక నడిపిస్తున్న సూత్రధారులు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తాము అధికారంలోకి రావడానికి ఇబ్బడిమ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. చిన్నపార్టీలను అధి�
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓ పిల్ విచారణ సమయంలో ఈసీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార ఆర్భాటాలు.. అమిత్షా, నడ్డా, ఇతర పెద్దల ప్రగల్భాలు ఉన్న సమస్యలు తీర్చలే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలే అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సమయం.
అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం జగన్ మోహన్రెడ్డి ఉద్యోగులను మోసం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్బాబు ఆరోపించారు. ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సమస్యలపై �