సారంగాపూర్ మండలంలోని ఆర్పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కలర్స్ థెరపీ పరిచయ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీస్కూల్ కార్యక్రమంలో భాగంగా కలర్స్ థెరపీ పరిచయ కార్యక్రమంలో ఎల్లో �
కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్తి అబా జన్ భగీధరీ అభియాన్ గిరిజనశాఖ ప్రోగ్రాం ఇన్చార్జి గీతాభవానీ అన్నారు. రుద్రంగి మండల దేగావత్ తండా గ్రామంలో బడితండా, రూప్లాన�
పాటల పల్లకిలో 12 గంటల మోత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కవి, గాయకులు గొనేల సమ్మన్న ముదిరాజ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఈ నెల 15 న తెలంగాణ ఉద్యమ కవి, గాయకులు నేర్నాల కిష�
ఈ నెల 31న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్-1 డిపో మేనేజర్ విజయ మాధురి కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఊరూరా సందడిగా సాగుతున్నది. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు కండ్లద్దాలు, మందులు అందిస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
ఇరువై రోజుల కిందట ప్రారంభమైన ఆత్మీయ సమ్మేళనాలతో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పండుగ వాతావరణం నెలకొన్నది. ఆ పార్టీ శ్రేణుల గుండెలు నిండుగా మారాయి. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి, పార్టీ వర్కింగ్ ప
క్షయ వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించి.. నివారణకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆ�
గ్రేటర్లో కంటివెలుగు 38వ రోజుకు చేరుకున్నది. ఇప్పటివరకు 4,16,379 మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. బుధవారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని ఏడోవార్డులో గురువారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభ�
ఆదివారం ట్యాంక్బండ్పై సండే ఫన్డే ఉత్సాహంగా సాగింది. నగరవాసులు ఉల్లాసంగా గడిపారు. అదే సమయంలో విద్యుద్దీపాలతో కొత్త సచివాలయం.. మిరుమిట్లు గొలిపే మ్యూజికల్ ఫౌంటెయిన్ సందర్శకులకు కనువిందు చేశాయి.
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత�