రాష్ట్రంలో ఫీజుల విధివిధానాల ఖరారుకు నాలుగు సబ్ కమిటీలు వేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. లీగల్, అకడమిక్, మౌలిక వసతుల(ఇన్ఫ్రాస్ట్రక్చర్)కు వేర్వేరుగా సబ్ కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఫీజుల వ�
ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల ఖరారు విధివిధానాల రూపకల్పనకు 10 మంది అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజులపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనుండగా, ఈ �
రాష్ర్టానికి చెందిన పరిశోధకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి సొంత జర్నల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘తెలంగాణ జర్నల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్' పేరుతో రూపొందించిన జర్నల్ను మండలి
ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శనివారం తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి ఏబీవీపీ బృందం వినతిపత్రం అందజేసింది
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయా..? లేదా..? అన్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. కాలేజీల యాజమాన్యాలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరపడం, ఇవి ఫలప్రదం కావడంతో పరీక్ష�
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల క్రమబద్ధీకరణ అసాధ్యమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి స్పష్టంచేశారు. 13రోజులుగా సమ్మె చేస్తున్న అధ్య�
ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలవుతుందా..? లేదా? అన్న సందిగ్ధతకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు తెరదించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే వర్గీకరణను అమలుచేస్తామని మండలి చైర�
గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీఎస్సీకి సూచించారు.
డిగ్రీ కోర్సుల నిర్వహణలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకునే బకెట్ ఆఫ్ కోర్సెస్ (బీవోసీ) సిస్టమ్కు ముగింపు పలికింది.
విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ నిధులను పెంచాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏబీవీపీ ప్రతినిధులు గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి విన
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) వైస్చాన్స్లర్గా ప్రొఫెసర్ తడిసిన కిషన్కుమార్రెడ్డి(టీకేకేరెడ్డి) నియమితులయ్యారు. ప్రభుత్వం జీవో జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులందుకున్న �
వర్సిటీల్లో రిక్రూట్మెంట్ పాత పద్ధతిలోనే చేయాలని, అలా చేయకపోతే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ స్టేట్ డాక్టరేట్స్ అసోసియేషన్(టీజీడీఏ) ఆవేదన వ్యక్తంచేసింది. కొత్త విధానం, స్క్రీనింగ్ ట�
ప్రభుత్వ యూనివర్సిటీలకు రూపాయి ఇవ్వకుండా రెగ్యులేషన్స్ పేరిట పెత్తనం చెలాయించడమేంటని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని ప్రశ్న�