కోర్టులో న్యాయ విచారణ కొనసాగుతున్నందున పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వలేమని, ఈ నేపథ్యంలోనే డీపీఆర్ను వెనక్కి పంపామని కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ దరి వెల్లడించార�
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. దీంతో బోరుబావులను నమ్ముకుని వరిసాగు చేస్తున్న రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కాల్వల ద్వారా సాగుకు నీళ్లివ్వాల్సిన కాం�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించిన దా�
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలోని అతిపెద్దదైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. 2023 డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలనకు ఏడాది దాటినా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం చిల్లి గవ్
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు అలసత్వం వల్లే ప్రాజెక్టుకు అనుమతుల రాలేదని, డీపీఆర్నును సీడబ్ల్యూసీ తిప్పిపంపిందని విమర�
పాలమూరు జిల్లాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ వందల కేసులు వేసినా కుట్రలను చేధించి పాలమూర�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంప్హౌస్లు నీటమునుగుతున్నాయి. గత నెల నల్లగొండ జిల్లాలోని సుంకిశాల పంప్హౌస్ నీటమునిగిన విషయం మరువకముందే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో (PRLI) మరో ఘటన చోటుచేసుకున్న�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని తేల్చిచెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్కు మరో విధంగా ఆర్థికసా యం అందిజేస్తామన