పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రా జెక్టు వెట్న్త్రో తన జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆనందం వ్యక్తం చేశారు. 2014లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు తన మనసు ఎం త ఉప్పొంగిందో..
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. కరువు నేలపై కృష్ణమ్మ జలతాండవం చేసింది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా శనివారం ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్ల
Palamuru Rangareddy Project | పాలమూరు గడ్డపై అపూర్వ జలదృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు.
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (PRLIS) భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
Minister Harish Rao | అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు (CM KCR) మంత్రి హరీశ్ �
దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప�
రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేయబోతున్నా
కాలగమనంలో ఎప్పుడోగానీ అద్భుతాలు చోటు చేసుకోవు. దశాబ్దాలు గడిస్తే గానీ అచ్చెరువొందే సందర్భాలు తారసపడవు. అలా సాక్షాత్కరించిన నిఖార్సైన నిజాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. ఈ చారిత్రక సత్యం తెలంగాణ పుర�
రాష్ట్రంలో మహబూబ్నగర్ కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 61 శాతం. మరోవైపు తుంగభద్ర. ఇంకోవైపు భీమా.. దుందుభి నదులు. అపారమైన నీటి వనరులు. ఏకంగా 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్
‘పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోన నా తెలంగాణలోనా’ అనే గోరటి వెంకన్న పాట నాటి పాలమూరు దుస్థితికి నిదర్శనం.అటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఒక పక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చు
దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా, ఉమ్మడి పాలమూరు జిల్లాను కోనసీమలా మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శనివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ పథకంలో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాప�
2003 మార్చి 2న మహబూబ్నగర్ పట్టణంలోని టౌన్హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకా�
‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు’లో సర్వం కోల్పోయినా తెలంగాణ సర్కారు తీసుకొన్న చర్యలతో వారంతా కోటీశ్వరులయ్యారు. వారికి అడిగినంత పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వడంతో మరోచోట భూములు కొన్నారు.