రంగారెడ్డి జిల్లా.. కృష్ణా బేసిన్లో 95 శాతం విస్తరించి ఉన్నా ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు నోచుకోని ప్రాంతమిది. 14 లక్షల ఎకరాల సాగుయోగ్య భూమి ఉన్నా.. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులే దిక్కు తప్ప ఒక్క మ�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్నది. దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్లను ఇక్కడ నిర్మించారు. �
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి.. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో అన్యాయం జరిగిందని.. గుర్తించిన సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా దేశంలోనే గుర్తింపు. కాళేశ్వరం లిఫ్ట్ తర్వాత అంత పేరున్నదని ఈ ప్రాజెక్టుకే.. ఐదు రిజర్వాయర్లు.. నార్లాపూర్, వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి(వట్టెం), క�
సమైక్య పాలకుల వివక్షతో సాగు, తాగునీటికి అల్లాడిన పాలమూరు గడ్డపై నేడు సీఎం కేసీఆర్ జల సంకల్పంతో నీటిసవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కారు చేపట్టిన సమ్మిళిత చర్యల ఫలితంగా పాలమూరులో కరువు ఛాయలు కను�
ఆనవాలుగా నిలిచిపోయింది. సీమాంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టును కుట్రపూరితంగానే తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో కట్టగా.. దాని ఆయకట్టుకే నీరందించలేని దుస్థితి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ దానిపైనే మరిన్ని ల
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నార్లాపూర్ లిఫ్ట్లో మొదటి పంప్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దీంతో సుజల దృశ్యం ఆవిష్కృతం కానుం�
పాలమూరు-రంగారెడ్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 2015లో సీఎం కేసీఆర్ కరివెన ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. పీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములున్న జిల్లా. అందులోనూ సారవంతమైన ఎర్ర, నల్లరేగడి భూములు. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క బీమ�
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
ఒక ప్రాజెక్టు మనుగడ, సద్వినియోగం చేసుకోవడంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత కీలకభూమిక పోషిస్తుంది. నదుల్లో నీటి ప్రవాహం సంవత్సరమంతా ఉండదు. 90 శాతానికిపైగా వరద నైరుతి రుతుపవనాలవల్లే ఉంటుంది.
సమైక్య పాలనలో సాగునీరు లేక.. ఉపాధి దొరక్క.. మనుగడ సాగించే మార్గం కానరాక ఉమ్మడి పాలమూరు మొత్తం వలసబాట పట్టింది. తెలంగాణ బిడ్డలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనేక ఆకాశహర్మ్యాలకు తమ చెమటను ధారపోశారు. భారీ సాగునీ�
Palamuru Lift | తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డ