Wayanad | కేరళ (Kerala) లోని వాయనాడ్ (Wayanad) లో కొండచరియలు విరిగిపడిన కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ (Congress party) అండగా నిలిచింది. లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. వయనాడ్ ఎంపీ ప్రి
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇటీవల ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధే కారణమని ఆమెపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బక్కా జడ్స�
రాష్ట్ర కాంగ్రెస్కు, రాహుల్గాంధీకి మధ్య ‘ఆయన’ అడ్డుగోడలా నిలబడ్డారా? అధిష్ఠానం పెద్దల నుంచి ఆయనే ముఖ్యనేతను కాపాడుతున్నారా? ఆయన నీడలోనే ముఖ్యనేత రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారా.
Priyanka Gandhi | కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ఆమెను నియమించింది. ఐఏసీసీ ప్రధాన కార్యదర్శ�
Priyanka Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
Robert Vadra | కాంగ్రెస్ పార్టీ (Congress party) తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి (PM Face) గా ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ని ఎన్నుకోవాలని ఈ మధ్య ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
Priyanka Gandhi | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల్లో వాడీవేడి చర్చలు (Heated debates), వాకౌట్లు (Walkouts), నిరసనలు (Protests) చోటుచేసుకున్నాయి. వింటర్ సెషన్ ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) వివిధ పార్టీల శాసన�
Parliament: పార్లమెంట్లోని గడ్కరీ ఆఫీసుకు ప్రియాంకా గాంధీ వెళ్లారు. రైస్ బాల్స్తో కూడిన స్పెషల్ డిష్ను ఆమెకు సర్వ్ చేశారు. యూట్యూబ్ వీడియోల్లో చూసి కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా ఆ రైస్ బాల్స్ వండిన�
Priyanka Gandhi | కేంద్ర ప్రభుత్వం (Union Govt) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) స్పందించారు.
Priyanka Gandhi: ప్రధాని మోదీ తన సగం పనిదినాలను విదేశాల్లోనే గడుపుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ విదేశీ టూరుకు వెళ్తున్న విషయం గురించి ప్రశ్న అడిగిన సమయంలో ఆమెను ఈ రక�
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ఆరోపణాస్ర్తాలను సంధించారు. ముస్లిం లీగ్ నాయకుడు మొహమ్మద్ అలీ జిన్నా మతపరమైన అనుమానాలను తీర్చేందుకు జాతీయ గేయం వందే మాతరానికి నెహ�
Priyanka Gandhi | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నదని, ఇప్పుడు వందేమాతరం (Vande Mataram) పై చర్చ దేనికని కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు.