Priyanka gandhi | భారత హాకీ జట్టు (Indian Hockey Team) సంప్రదాయ నీలం జెర్సీ (Blue Jersy) స్థానంలో ప్రపంచకప్ కోసం కాషాయ రంగు జెర్సీ (Saffron Jersy) ని ప్రవేశపెట్టడంపై మొదలైన చర్చ రాజకీయరంగు పులుముకుంది. మాజీ కెప్టెన్ విరేన్ రస్క్వీనా ఈ నిర్ణయ�
Gau Mutra Expert: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటిని గోమూత్ర నిపుణుడు అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ లోక్సభలో విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశంలోని సుమారు 215 మంది వైస్ ఛాన్సలర్లు ఇవాళ ప్రియాంకా గాంధీకి
Priyanka Gandhi | యాంటీ-పేపర్ లీక్ బిల్లు (Anti-paper leak bill) పై లోక్సభ (Lok Sabha) లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనకారులపై పెల్లెట
Delhi : విద్యార్థులపై లాఠీఛార్జ్కి నిరసనగా ప్రధాని నివాసం ముందు బైఠాయించి అరెస్టైన కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విడుదలయ్యారు.
Rahul Gandhi దేశ చరిత్రలోనే యువతను వ్యతిరేకించే ప్రధాని నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద�
Priyanka Gandhi | కాంగ్రెస్ కీలక నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగత కార్యదర్శిగా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. కేరళ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి రూ.3 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించాడు. వార
2023 మే 8న హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో నిర్వ హించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ‘ఈ హామీలు అమలు చేయకపోతే ఐదేండ్ల తర్వాత మమ్మల్ని గద్దె దించండి’ అని ఆమె ప్రకటి�
ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగ మ్యానిఫెస్టోను ప్రకటించింది. తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకువచ్చి నిరుద్యోగు�
గత 12 ఏండ్ల పాలనలో తొలిసారిగా ఒక బిల్లును ఆమోదించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ పరిస్థితిని తమకు మరింత అనుకూలంగా మార్చుకోవడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్ష ప�
ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్లో నిరుద్యోగుల గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు.