Priyanka Gandhi | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో గెలిచేందుకు ఎన్డీయే సర్కారు (NDA govt) విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. నకిలీ జాతీయవాదం (Nationalism) ను �
Priyanka Gandhi | బీహార్ (Bihar) లో మాదిరిగానే దేశమంతటా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) సిద్ధమైంది.
Rahul-Priyanka Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మధ్య ఉన్న సోదర బంధంపై బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ (Kailash Vijayvargiya) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీ పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
‘తెలంగాణలో యూరియా కొరత ఉన్నదని కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంకగాంధీతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తరు.. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రికి వినతిపత్రాలు ఇస్తరు.. రాష్ట్రంలోని మంత్రులు మాత్రం కొరత లేదంటూ బుకాయి�
Constitution Amendment Bill : రాజ్యాంగ సవరణ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. దేశాన్ని బీజేపీ పోలీస్ రాజ్యంగా మారుస్తున్నదని విపక్ష నేతలు ఆరోపించారు. ఆ బిల్లు క్రూరమైందన్నాయి.
ఓటర్ల జాబితాల్లో మాయాజాలం జరిగినట్లు నిరూపించగలిగే సాక్ష్యాధారాలను సమర్పించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ (ఈసీ) గురువారం కోరింది. ఈసీపై దాడి చేయడానికి ‘ఓట్ చోరీ’ వంటి కుళ్లు పదాల�
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అక్రమంగా రూ.58 కోట్లు సంపాదించారని ఈడీ తెలిపింది. గురుగ్రామ్లోని శికోపూర్లో మోసపూరిత భూ లావాదేవీలో సంపాదించిన ఈ సొమ్మును మరికొన్ని ఆస్తులుగా మార్చి�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ప్రధాని మోదీపై తోసి సీఎం రేవంత్రెడ్డి కాడి ఎత్తేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములు ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
Priyanka Gandhi : నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు. సైన్యాన్ని, సైనికులను రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ గౌరవించారని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై సుప్రీం చేసిన వ్యాఖ్యలక�
వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన కంపెనీలకు చెందిన రూ. 36 కోట్ల మేరకు విలువచేసే 43 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసినట్లు గురువారం అధికార వర్గాలు వ
విద్యార్థి, నిరుద్యోగుల పోరాట పునాదుల మీద అధికారం ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పాలకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్'లో ప్రకటించిన హామీలు పూర�
కేరళలోని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆమె పయ్యంపల్లి, మనంతవాడిలో పురపాలక సంఘ భవనానికి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఇది జరిగింది.