Robert Vadra | హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఇవాళ వరుసగా మూడోరోజు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
Robert Vadra | హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) భర్త.. రాబర్ట్ వాద్రా (Robert Vadra) బుధవారం మరోసారి ఈడీ
దేశంలోని 30 కోట్ల మంది మైనార్టీలపై కాంగ్రెస్ కపట ప్రేమను చూపుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చలో పాల్గొనకుండా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ �
MLC Kavitha | వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మౌనం వహించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్�
Priyanka Gandhi | కేరళ (Kerala) లోని వాయనాడ్ జిల్లా (Wayanad district) లో పలు మహిళా సాధికారత ప్రాజెక్టుల (Women led projects) కు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళల నేతృత్వంలో
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థినులకు ఇచ్చిన ‘స్టేషన్ఘన్పూర్ డిక్లరేషన్'ను వెంటనే అమలుచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలి ఆవరణలో ప్రతిపక్ష నేత సిరిక�
Priyanka Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంపై కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నాన్స్టాప్గా మహాకుంభమేళా (Maha Kumbh) పై ఆశావాద ప్రసంగం చేస్తూ �
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ మహిళలు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు గురువ�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీతో చెప్పించిన యువ డిక్లరేషన్లో ఏడా ది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క టీ అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శిం�
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు శుక్రవారం అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు పంపుతూ నిరసన �
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి గద్వాల్లోని వివిధ మహిళా కళాశాలల విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు.
Osmania University | అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు నిరసన తెలిపారు.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమ్మాయిలు మండిపడుతున్నారు.
Priyanka Gandhi | ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. ఆప్ భారీ ఓటమిని చవిచూసింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) స్పందించారు.