కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అక్రమంగా రూ.58 కోట్లు సంపాదించారని ఈడీ తెలిపింది. గురుగ్రామ్లోని శికోపూర్లో మోసపూరిత భూ లావాదేవీలో సంపాదించిన ఈ సొమ్మును మరికొన్ని ఆస్తులుగా మార్చి�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ప్రధాని మోదీపై తోసి సీఎం రేవంత్రెడ్డి కాడి ఎత్తేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములు ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
Priyanka Gandhi : నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు. సైన్యాన్ని, సైనికులను రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ గౌరవించారని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై సుప్రీం చేసిన వ్యాఖ్యలక�
వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన కంపెనీలకు చెందిన రూ. 36 కోట్ల మేరకు విలువచేసే 43 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసినట్లు గురువారం అధికార వర్గాలు వ
విద్యార్థి, నిరుద్యోగుల పోరాట పునాదుల మీద అధికారం ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పాలకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్'లో ప్రకటించిన హామీలు పూర�
కేరళలోని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆమె పయ్యంపల్లి, మనంతవాడిలో పురపాలక సంఘ భవనానికి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఇది జరిగింది.
Priyanka Gandhi | వచ్చే జనాభా లెక్కలతోపాటే కులగణన చేపడుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను మొదలుకుని కాంగ్రెస్ నేత
Robert Vadra | హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఇవాళ వరుసగా మూడోరోజు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
Robert Vadra | హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) భర్త.. రాబర్ట్ వాద్రా (Robert Vadra) బుధవారం మరోసారి ఈడీ
దేశంలోని 30 కోట్ల మంది మైనార్టీలపై కాంగ్రెస్ కపట ప్రేమను చూపుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చలో పాల్గొనకుండా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ �
MLC Kavitha | వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మౌనం వహించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్�
Priyanka Gandhi | కేరళ (Kerala) లోని వాయనాడ్ జిల్లా (Wayanad district) లో పలు మహిళా సాధికారత ప్రాజెక్టుల (Women led projects) కు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళల నేతృత్వంలో
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థినులకు ఇచ్చిన ‘స్టేషన్ఘన్పూర్ డిక్లరేషన్'ను వెంటనే అమలుచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలి ఆవరణలో ప్రతిపక్ష నేత సిరిక�